Home Search
సీఎం జగన్ - search results
If you're not happy with the results, please do another search
టార్గెట్ వైసీపీ.. అవన్నీ నిజమేనా!
అంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికార పార్టీయే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తుంటే.. సింహం సింగిల్ గానే అంటూ వారిని ఢీ కొట్టేందుకు వైసీపీ ప్రతివ్యూహాలు పన్నుతోంది. అయితే.. జనసేన, టీడీపీ,...
ఏపీలో టీడీపీ వైపు.. తెలంగాణలో కాంగ్రెస్ వైపు నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో తెలంగాణలోనూ రాజకయీ సమీకరణాలు మారుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కీలక నేతలు తారుమారవుతున్నారు. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అవకాశం వస్తే దూకేందుకు...
ఆ పోస్టులతో వైసీపీకి చిక్కులు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకునే పనిలో పడ్డాయి. అదిలాఉండగా.. ఇటీవలి కాలంలో కాంగ్రెస్...
అక్కడా.. ఇక్కడా.. అదే లొల్లి..!
రైతు భరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన వాటాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా విమర్శించారు. శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కేంద్రం...
విశాఖకు షిప్ట్ అయితే కలిసొస్తుందా? వికటిస్తుందా?
డిసెంబర్లోపే నేను విశాఖ పట్టణంకు షిప్ట్ అవుతా. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఈ మేరకు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే.....
ఏపీ బడ్జెట్ 2023-24 – లైవ్ అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా గురువారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 2023-24 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు....
దూసుకొస్తున్న మాండుస్ తుఫాన్, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
మాండుస్ తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 6 గంటలలో మాండుస్ తుఫాన్ తీవ్రమైన తుఫానుగా కొనసాగి, తర్వాత క్రమంగా బలహీనపడి తుఫానుగా...
ఆంధప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు, ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు ముహూర్తం ఖరారయింది. ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45...
ఏపీ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగులు గురువారం నాడు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి...
విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్ అక్టోబర్ 16, శుక్రవారం నాడు ప్రారంభమైంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవ...