Home Search
సూర్యకుమార్ యాదవ్ - search results
If you're not happy with the results, please do another search
నేడు న్యూజిలాండ్తో రెండో వన్డే.. సిరీస్పై కన్నేసిన భారత్, గెలుపే ధ్యేయంగా బరిలోకి
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. రాయపూర్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో భారత్ గెలుపే ధ్యేయంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న భారత్...
తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం, అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లతో చెలరేగిన శివమ్ మావి
మూడు టీ20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ముంబై లోని వాంఖడే మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒత్తిడిని అధిగమిస్తూ టీమిండియా రెండు...
టీ20 వరల్డ్కప్: నేడు బంగ్లాదేశ్తో తలపడనున్న భారత్, పొంచి ఉన్న వరుణుడి ముప్పు?
టీ20 ప్రపంచకప్లో సూపర్-12 గ్రూప్-2లో భాగంగా భారత్ నేడు నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియాకు ఈ...
ఆసియా కప్ 2022: అఫ్గనిస్థాన్పై భారత్ ఘన విజయం, మూడేళ్ళ తర్వాత సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ
ఆసియా కప్లో ఫైనల్కు వెళ్లే దారులు మూసుకుపోయిన వేళ జరిగిన నామమాత్రపు మ్యాచ్లో భారత్ పసికూన అఫ్గనిస్థాన్పై ఘన విజయం సాధించింది. టోర్నమెంటులో అంతగా ప్రాముఖ్యత లేని ఈ మ్యాచ్ మాఅభిమానులకుత్రం అమితాసక్తిని కలుగజేసింది....
నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, కోహ్లీ, సెహ్వాగ్, రైనా!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. అలాగే...
ఐర్లాండ్ టూర్కు భారత జట్టు ఎంపిక.. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్గా భువనేశ్వర్ కుమార్
ఐర్లాండ్లో జరిగే రెండు మ్యాచ్ల టీ-20 సిరీస్కు భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఐర్లాండ్తో సిరీస్కు బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది....
నేడే విశాఖలో భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కీలక మూడో టీ20 మ్యాచ్
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి విశాఖపట్నంలోని డా.వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది....
సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్: భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా కేఎల్ రాహుల్
సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జూన్ 9, 12, 14, 17, 19వ...
రోహిత్ శర్మకు టీ20 పగ్గాలు, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత్ జట్టు ఇదే…
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
భారత్ Vs శ్రీలంక వన్డే, టీ20 సిరీస్ : 20 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13-25 తేదీల మధ్య 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలకంతో తలపడే 20 మంది ఆటగాళ్లతో కూడిన...