Home Search
%E0%B0%AA%E0%B1%8A%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%87%E0%B0%9F%E0%B0%BF %E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8 %E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన నేతల వివరాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కోటీశ్వర్లు చాలామందే ఉన్నా వారిలో రూ.100కోట్లు దాటిన వారు ఎక్కువ మందే ఉన్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేకానంద్ రూ.606.67కోట్లతో మొదటి స్థానంలో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నట్లు...
రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి నెలరోజులు పూర్తయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నెలరోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ముందుకెళ్తున్నారు. విమర్శలకు తావే లేకుండా.. ఎవరూ వేలెత్తి చూపకుండా.....
సీతక్క తప్ప మిగిలిన అమాత్యులంతా కోటీశ్వరులే..
తెలంగాణలో తాజాగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలోని పన్నెండు మంది అమాత్యుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో పాటు తొమ్మిది మంది మంత్రులపై కలిపి మొత్తం 136 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. ఎన్నికల సమయంలో...
రేవంత్ రెడ్డి కేబినెట్లో 11 మందికి చోటు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంపూర్ణ మద్ధతు లభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరికొద్ది గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా మరికాసేపట్లో...
చివరి వరకూ హోరాహోరీ పోటీ తప్పదా?
ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కొన్ని నియోజకవర్గాలలో రాజకీయాలలో ప్రత్యేకంగా నిలుస్తూనే ఉంటాయి. అలాంటి నియోజకవర్గాలలో ముందుండే పేరు పాలేరు. ఉమ్మడి జిల్లాకు స్వాగత ద్వారంగా పిలుచుకునే పాలేరు నియోజకవర్గంలో.. ఈసారి రాజకీయాలు ఆసక్తికరంగా...
ఇంతకీ సీపీఐ,సీపీఎం ప్రత్యర్థులా? మిత్రపక్షాలా?
తెలంగాణలో ఎన్నికల వేడి చివరి దిశకు వచ్చేస్తోంది.మరో రెండు వారాల్లో ప్రచారానికి తెరపడటం.. నవంబర్ 30న ఎన్నికలు జరగడం.. డిసెంబర్ 3న అభ్యర్థుల జాతకాలు తేలిపోతాయి. పొత్తుల లెక్కలు తేలిపోవడంతో అన్ని పార్టీలు...
ఎన్నికల వేళ ఐటీ రైడ్స్తో బీజేపీ మార్క్ రాజకీయం?
ఎన్నికలకు ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై మాత్రం ఐటీ అధికారులు విరుచుకుపడుతున్నారు. ఈ ఐటీ దాడుల వెనుక ఉన్నది బీజేపీ -బీఆర్ఎస్ పార్టీలేనా అన్న సందేహం...
ఖమ్మం, పాలేరులో పొలిటికల్ హీట్
గులాబీ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఫస్ట్ నుంచీ కూడా అంతు చిక్కని జిల్లాగానే మిగిలిపోయింది. ఖమ్మం ఖిల్లా రెండు ఎన్నికల్లోనూ కారు పార్టీకి చేదు అనుభవాలనే మిగిల్చింది. అందుకే ఈసారి ఈ...
కాంగ్రెస్ వర్సెస్ కామ్రేడ్స్.. తేలని సీట్ల లొల్లి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మునుగోడు ఎలక్షన్స్ మాదిరిగానే ఈసారి కూడా.. గులాబి పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. కానీ చివరి నిమిషంలో ఆ పార్టీలకు...
కాంగ్రెస్లో టికెట్ల లొల్లి.. రంగంలోకి ఏఐసీసీ
ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పోలింగ్కు మరో 48 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు అధికార పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇప్పటికే ఓ విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. మరో...