Home Search
ఇందిరాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
త్రిముఖపోరులో నెగ్గేదెవరు?
తెలంగాణ రాజకీయాల్లో మొదటి నుంచీ కూడా మెదక్ పార్లమెంట్ స్ధానానికి ఎంతో ప్రత్యేకత ఉంది. గులాబీ కంచుకోటగా చెప్పుకునే మెదక్ నుంచి బీఆర్ఎస్ విజయాల పరంపర కొనసాగుతోంది. అందుకే బీఆర్ఎస్ కంచుకోటగా చెప్పుకోవాల్సిన...
రాజ్యసభ ఎన్నికల బరిలోకి సోనియా గాంధీ
కొద్దిరోజులుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించి రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి. ఈసారి సోనియా గాంధీ లోక్ సభకు కాకుండా.. రాజ్యసభకు పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు...
మొరార్జీ దేశాయ్ తర్వాత ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశం
ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 వ తేదీన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన ఆమె.. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు...
43 ఏళ్ల తర్వాత.. జాతీయ నేతలు తెలంగాణలో పోటీ..?
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల వేడి క్రమక్రమంగా రాజుకుంటోంది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఇప్పటి నుంచే దిగ్గజ పార్టీలు గెలుపుపై కన్నేసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న భారతీయ...
ఎంపీల సస్పెన్షన్లో ఆల్ టైం రికార్డ్
మంగళవారం ఉపసభల్లో పార్లమెంటులో భద్రతా లోపంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీని ఫలితంతో సోమవారం 92 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా.. మంగళవారం లోక్ సభలో మరో 49...
8వేల మంది వైసీపీ శ్రేణులతో భారీ మీటింగ్..నేతలకు దిశానిర్ధేశం
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఎన్నికల్లో.. అధికార పార్టీని ఇంటికి పంపించాలని ప్రతిపక్షాలు కంకణం కట్టుకుంటే.. ఏకంగా ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతయ్యేలా చేయడానికి వైసీపీ అధిష్టానం భారీ...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, పాల్గొన్న సీఎం జగన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 56 బీసీ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు...
తెలంగాణలో పర్యటించిన ట్రైనీ ఐఎఫ్ఎస్ అధికారులు, హరితహారం, అర్బన్ ఫారెస్ట్ పార్కులపై అధ్యయనం
డెహ్రాడూన్ లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడెమీలో శిక్షణలో ఉన్న 33 మంది (2021 బ్యాచ్) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. జాతీయ ఫారెస్ట్ అకాడెమీలో రెండేళ్ల...
డిసెంబర్ 7న విజయవాడలో ‘జయహో బీసీ మహా సభ’, పోస్టర్ ఆవిష్కరించిన పార్టీ నేతలు, మంత్రులు
డిసెంబర్ 7వ తేదీన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "జయహో బీసీ మహా సభ" నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జయహో బీసీ మహా సభ ఏర్పాట్లను...