Home Search
చిత్తూరు - search results
If you're not happy with the results, please do another search
చిత్తూరు జిల్లాలో అక్కడ ఏ పార్టీ గెలుస్తుంది?
చిత్తూరు జిల్లా అంటేనే అందరికీ తిరుమల వెంకటేశుడు, కాణిపాకం వినాయకుడుతో పాటు శ్రీకాళహస్తి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు గుర్తుకువస్తాయి. నిత్యం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ఈ జిల్లాలో.. భక్తే కాదు.. రాజకీయాలు కూడా ఆసక్తిగానే...
టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కీలక ప్రకటన చేసిన చిత్తూరు ఎస్పీ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ఈనెల 27వ తేదీ నుంచి 'యువగళం' పేరుతో పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పాదయాత్ర 400 రోజుల...
చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు, ఆ నేతలకు పరామర్శ
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిత్తూరు పర్యటనలో భాగంగా మధ్యాహ్నం రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు, శ్రేణులు ఘనంగా...
ఏపీలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీలో మాజీ మంత్రి నారాయణ పాత్రపై ఆధారాలు ఉన్నాయి – చిత్తూరు ఎస్పీ...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ అరెస్ట్ వ్యవహారంపై చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. దీనిపై వివరాలు తెలిపేందుకు ఆయన ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. టెన్త్ క్వశ్చన్...
భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, నెల్లూరు, కడప కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన...
చిత్తూరు జిల్లాలో జూన్ 15 వరకు కర్ఫ్యూ, ఉదయం 10 గంటల వరకే ప్రజలకు అనుమతి
చిత్తూరు జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా కర్ఫ్యూను జూన్ 15వ తేదీ వరకు విధించాలని నిర్ణయించినట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం నాడు చిత్తూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి...
టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు పర్యటన, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకుంది. రేణిగుంట విమానాశ్రయంలో నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన తెలుపుతున్నారు. ముందుగా ఈ పర్యటన కోసం...
రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం పర్యటన ఖరారైంది. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని...
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత
టీడీపీ సీనియర్ నాయకురాలు, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి...
జనవరి 9న చిత్తూరు జిల్లాలో ‘అమ్మ ఒడి’ ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 9న చిత్తూరు జిల్లాలో 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించనున్నారు. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో పిల్లలను...