Home Search
జూలూరు గౌరీశంకర్ - search results
If you're not happy with the results, please do another search
బహుజన స్ఫూర్తి ప్రధాతలపై జాతీయ సదస్సు – తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
బహుజనులకు అండగా నిలిచి సామాజిక ఉద్యమాలు నిర్మిస్తూ, సాహిత్య సాంస్కృతిక చరిత్రలను సృష్టించిన సాహిత్య సాంస్కృతిక సామాజిక యోధుల చరిత్రలను నమోదు చేసుకోవడం శుభపరిణామమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్...
త్వరలో ఓరుగల్లు నిఘంటువు అందుబాటులోకి – సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
వంద సంవత్సరాల క్రితమే ఓరుగల్లు నిఘంటువు వచ్చిందని, దాన్ని సాహిత్య అకాడమి తిరిగి పునర్ముద్రించాలని శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్ కోరారు. మంగళవారం నాడు సాహిత్య అకాడమి కార్యాలయంలో చైర్మన్ జూలూరు గౌరీశంకర్...
‘తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర’ గ్రంథాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, జూలూరు గౌరీ శంకర్
విద్యార్థులకు, విద్యార్థి లోకానికి, అధ్యాపక, ఉపాధ్యాయ లోకానికి మొత్తం సాహిత్యలోకానికి కరదీపిక "తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర" అని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పటివరకు తెలంగాణ...
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
నగరంలోని తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్) స్టేడియంలో డిసెంబర్ 22 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్/35వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్ ఫెయిర్ జనవరి 1వ తేదీ వరకు...
నేటి నుంచే ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
వందపూలు వికసించేందుకు, వేయి ఆలోచనలు సంఘర్షించేందుకు పుస్తక ప్రదర్శనలే వేదికలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణను జ్ఞాన తెలంగాణగా నిర్మించేందుకు...
ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 22 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు....
ఎల్బీ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి
"మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే" నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని విస్తృత పుస్తక పఠనంచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
ఆగస్టు 22న వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు: కమిటీ చైర్మన్ కేశవరావు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఆగస్టు 22వ తేదీన ఎల్.బి స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన నేడు బీఆర్కేఆర్ భవన్ లో జరిగిన...
తెలంగాణలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు, కమిటీ నిర్ణయాలివే…
తెలంగాణ రాష్ట్రంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై ఏర్పాటైన కమిటీ శుక్రవారం నాడు కమిటీ చైర్మన్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.కేశవరావు నేతృత్వంలో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా జి.ఎ.డి విభాగం సిద్ధం చేసిన...
ఆగస్టు 8న హైటెక్స్ లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు, సంబరాలను 15 రోజుల...