Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో సవాళ్ల రాజకీయం
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వాడివేడిగా మారాయి. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా హరీశ్రావు తన రాజీనామా లేఖతో...
ఏపీలో సిద్ధం.. తెలంగాణలో మాటల యుద్ధం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు పెడుతూ జనాల్లో తిరుగుతున్నారు. టీడీపీ - జనసేన కూటమిని ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధం అని.. సింగిల్ గానే పోరాడి గెలిచి తీరుతామని...
ఏపీలో టీడీపీ వైపు.. తెలంగాణలో కాంగ్రెస్ వైపు నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో తెలంగాణలోనూ రాజకయీ సమీకరణాలు మారుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో కీలక నేతలు తారుమారవుతున్నారు. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అవకాశం వస్తే దూకేందుకు...
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే.. బీఆర్ఎస్ నేతలు కొందరు ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదంటూనే ఉన్నారు. చోటా మోటా నాయకులే కాదు.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు...
తెలంగాణలో క్లారిటీ.. మరి ఏపీలో..?
ఎన్నికలు వస్తున్నాయంటే.. ఓట్ల లెక్కలు.. పార్టీల పొత్తులు తెరపైకి వస్తాయి. ఓ సమయం వచ్చే వరకూ ఓట్ల జాబితాలో లెక్కలు మారుతున్నట్లే.. ఎన్నికలు సమీపించే వరకూ పొత్తుల చిత్రాలు కూడా మారుతూనే ఉంటాయి....
తెలంగాణలో షర్మిలకు చాన్స్ ఉందా?
జగనన్న వదిలిన బాణంలా రాజకీయాల్లో గుర్తింపు పొందిన షర్మిల తదనంతరం.. అన్నతోనే విభేదాలు తలెత్తాయి. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తండ్రి బాటలో పయనిస్తూ.....
తెలంగాణలో బీజేపీలో బరిలో లేనట్లేనా?!
ఏంటీ.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. కేసీఆర్ దొర అహంకారానికి చెక్ పెట్టేదీ మేమే.. అని భారతీయ జనతా పార్టీ చెబుతుంటే.. ఒక్కో నియోజకవర్గానికి 20 నుంచి 40 మంది ఆశావహులు ఎమ్మెల్యే...
సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు.. తెలంగాణ అమ్మాయి ఉమా హారతికి 3, తిరుపతికి చెందిన పవన్ దత్తాకు 22...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 933 మంది ఎంపిక కాగా.. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్...
ముగిసిన మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన.. 4 రోజుల్లో తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పర్యటన ముగిసింది. ఈ...
తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు, ఏపీకి వెళ్లాలని కీలక ఆదేశం
తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసింది. అంతేకాకుండా ఆయనను ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు...