Home Search
ముఖ్యనేతలతో - search results
If you're not happy with the results, please do another search
టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలతో నవంబర్ 15, శుక్రవారం ఉదయం అమరావతిలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య, ప్రభుత్వ నిర్ణయాలు, తాజా రాజకీయ పరిస్థితులపై...
అందుకే అక్కడే మూడు రోజులు!
2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటి చేసిన జనసేన అధినేత రెండు చోట్లా ఓడిపోయారు. నాడు భీమవరం, గాజువాక నుంచి పవన్ అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ సారి...
ముందు ఎన్నికల సమరశంఖం పూరించేదెవరు..?
లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే.....
ఏపీలోనైనా బీజేపీ బీసీ సీఎం నినాదం వర్కౌట్ అవుతుందా..?
తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం అనేక వ్యూహాలు రచించింది భారతీయ జనతా పార్టీ. బీసీ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం సంచలన ప్రకటన చేసింది. తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని...
డిసెంబర్ 4న కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సమయం ఆసన్నమయింది. కాంగ్రెస్లోకి వైఎస్సార్టీపీ విలీనానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు కాంగ్రెస్లో వైఎస్సార్టీపీని విలీనం చేసే విషయంపై ఆ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల...
నవంబర్ 26న కూకట్పల్లికి పవన్కళ్యాణ్
కొద్ది రోజులుగా వినిపిస్తున్న మాటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే చెక్ పెట్టబోతోన్న వార్త పొలిటికల్ సర్కిల్లో తిరుగుతోంది. తెలంగాణలో ముందుగా 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన పార్టీ...
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, కీలక అంశాలపై దిశానిర్దేశం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో భేటీ...
హైదరాబాద్ చేరుకున్న టీ-కాంగ్రెస్ నూతన ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే.. గాంధీ భవన్లో పలువురు నేతలతో కీలక భేటీ
ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల నూతన ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించాక ఆయన రాష్ట్రానికి రావడం...
నేడే ‘మునుగోడు సమరభేరి’: బీజేపీ భారీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా, షెడ్యూల్ ఇదే…
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. ఉపఎన్నిక నేపథ్యంలో ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ నేడు ( ఆగస్టు 21, ఆదివారం) మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి
తెలంగాణలో అంతర్గత విభేదాలతో సతమతవుతున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లడం తెలిసిందే. ఇదే క్రమంలో మరికొందరు కూడా పార్టీని వీడుతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో...