Home Search
మురళీధర్ రావు - search results
If you're not happy with the results, please do another search
ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు
బీజేపీ సీనియర్ జాతీయ నేత బి. మురళీధర్ రావు ఈసారి తాను ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు వెల్లడించారు. అయితే, అసెంబ్లీ లేదా పార్లమెంట్ లలో దేనినుంచి పోటీ చేయాలనే అంశాన్ని పార్టీ...
బీజేపీ జాతీయ నూతన కార్యవర్గం ప్రకటన: డీకే అరుణ, పురందేశ్వరికి చోటు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సెప్టెంబర్ 26, శనివారం నాడు జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 12 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మందిని జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, ఒక జాతీయ ప్రధాన...
రేవంత్ వారసుడెవరో..
లోక్ సభ ఎన్నికల్లో అది హాట్ సీట్ గా మారిపోయింది. అందరి కన్నూదానిపైనే. కీలక నేతలు.. సీనియర్లు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారూ.. అందరూ ఆ సీటు కోసమే పోటీ. ఎలాగైనా...
మల్కాజిగిరి.. ఆశావహుల కిరికిరి..
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్ల శాతం పెరగడంతో కాస్త ఉత్సాహంగా ఉన్న కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందరి కంటే ముందుగానే పార్లమెంట్...
కొత్త సంవత్సరంలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ..
తెలంగాణలో జరిగిన శాససనభ ఎన్నికల్లో సింగిల్ డిజిట్కి పరిమితమైన బీజేపీ..త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. దీనికోసం పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి కసరత్తులు చేస్తోంది. రానున్న...
కమలంపార్టీలో ఎంపీ టికెట్లకు ఇప్పటి నుంచే పోటీ
లోక్ సభలకు చాలా సమయం ఉన్నా కూడా.. బీజేపీలో ఇప్పటి నుంచే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయిపోయాయి. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరోసారి ఇప్పుడు మళ్లీ తమ...
ఏపీలో స్థానిక సంస్థల కోటాలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో విజయం సాధించిన 8మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సోమవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు శాసన మండలి చైర్మన్ కొయ్యే...
నేడే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నూతన...
బీజేపీ కీలక నిర్ణయాలు: జూలై 21 నుంచి ‘పల్లె ఘోష’, ఆగస్టు 2 నుండి మూడో విడత ప్రజా...
తెలంగాణ రాష్ట్ర బీజేపీ మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. జూలై 21వ తేదీ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'పల్లె ఘోష-బీజేపీ భరోసా' పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ఆగస్టు 2వ...
తెలంగాణలో సుపరిపాలనకై బీజేపీ కృషి చేస్తుంది, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు సమావేశం అయ్యారు. 47 మంది బీజేపీ కార్పొరేటర్లతో పాటుగా పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఢిల్లీలో...