Home Search
శ్రీలక్ష్మి - search results
If you're not happy with the results, please do another search
ఓబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట, అభియోగాలను కొట్టివేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి పెద్ద ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కేసు (ఓఎంసీ)లో సీబీఐ దాఖలు చేసిన ఆరోపణలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు...
విజయభాస్కర్ రెడ్డి పార్టీ మార్పు వెనుక కీలక నేత
ఏపీ రాజకీయాలు పూటపూటకి హీటెక్కిపోతున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాలలో అసంతృప్తులు, బుజ్జగింపులు, పార్టీలు మారడాలతో ఏపీ రాజకీయాలలో మంటలు రేగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ఫ్యామిలీలో...
అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులపై కీలక సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని స్వరాజ్ మైదాన్లో 125...
అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిపై సీఎం జగన్ కీలక సమీక్ష, పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల ‘వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్’కు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మించే 'వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్'కు ఆమోదం తెలిపారు. ఈ మేరకు...
ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి – సీఎం జగన్
ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి...
గృహ నిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష, డిసెంబర్ కల్లా 1,10,672 టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగింత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గృహ నిర్మాణశాఖపై కీలక సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్లు నిర్వహణ, కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు సహా...
100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, ఇకపై గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలు, తగాదాలు ఉండరాదు – సీఎం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నామని, భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపడమే దీని ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన 'జగనన్న...
ఏపీ ‘స్వఛ్చ సర్వేక్షణ్’ అవార్డు గ్రహీతలను అభినందించిన సీఎం జగన్
'స్వఛ్చ అమృత్ మహోత్సవ్'లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వివిధ కేటగిరీల్లో 11 అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే....
ఏపీ లోని ప్రతి నియోజకవర్గంలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లే అవుట్ ఏర్పాటు చేయాలి – సీఎం...
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక 'జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లే అవుట్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం ఆయన ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై...