Home Search
సానియా మీర్జా - search results
If you're not happy with the results, please do another search
కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. దుబాయ్ ఓపెన్తో ముగిసిన కెరీర్
భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జా 36 ఏళ్ల వయస్సులో తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు ముగింపు పలికింది. ఈ మేరకు ఆమె మంగళవారం దుబాయ్ ఓపెన్లో భాగంగా జరిగిన టెన్నిస్...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్: ఆర్సీబీ కీలక నిర్ణయం.. మహిళల జట్టుకు మెంటార్గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నియామకం
మహిళల ప్రీమియర్ లీగ్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. తన మహిళల జట్టుకు మెంటార్గా భారత టెన్నిస్ ఐకాన్ సానియా మీర్జాను నియమించుకుంది. ఈ మేరకు బుధవారం...
ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్లో ఓటమి.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర భావోద్వేగం
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్లో ఓటమి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. భారతదేశంలోని అత్యుత్తమ క్రీడాకారిణుల్లో ఒకరిగా గురింపు తెచ్చుకున్న...
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం
ఇండియన్ టెన్నిస్లో సంచలనం సానియా మీర్జా. దేశంలో మహిళల టెన్నిస్ లో ఎంతోమందికి సానియా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫ్యాన్స్ కు షాకిచ్చింది. త్వరలోనే టెన్నిస్...
సీఎం కేసీఆర్ను కలిసిన అజహరుద్దీన్, సానియా మీర్జా
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా డిసెంబర్ 10, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో కలిశారు. అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్, సానియా...
ఈ దేశం సరైన నాయకుడి కోసం, పార్టీ కోసం వేచి చూస్తోంది – హైదరాబాద్ ఇఫ్తార్ విందులో సీఎం...
యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ మేరకు ఆయన రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ముస్లింలకు ఇచ్చే...
స్వర్ణపతక విజేత నిఖత్ జరీన్ కు రూ.5 లక్షల నజరానా ప్రకటించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 52 కేజీలు విభాగంలో స్వర్ణపతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్ కు...
టోక్యో ఒలింపిక్స్-2020 : అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భారత్ అథ్లెట్లకు ప్రధాని మోదీ పిలుపు
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి పాల్గొనే అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అథ్లెట్లు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే ముందు వారికి ప్రేరణను అందించడం,...
తెలంగాణలో ఆగస్టు 5 నుంచి జిమ్స్, యోగ సెంటర్లు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం సవరించిన కోవిడ్-19 నిబంధనలపై ప్రముఖ క్రీడాకారులు మరియు క్రీడా శాఖ...
ఈడెన్ లో డే/నైట్ టెస్టు రాత్రి 8 గంటల వరకే
బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాక గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడాలని ప్రతిపాదన తేవడం, అందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సంగతి...