దేవాలయ భూములను పరిరక్షిస్తాం, ఆక్రమిస్తే కఠిన చర్యలు
దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జంటనగరాల పరిధిలోని దేవాదాయ...
జాతీయ విద్యా విధానం-2020 కు కేంద్ర కేబినెట్ ఆమోదం
జూలై 29, బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ జాతీయ విద్యా విధానం -2020 ని ఆమోదించింది. అదే విధంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్ఆర్డీ)...
ఏపీలో లక్ష 20 వేలు దాటిన కరోనా కేసులు, 1213 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 20 వేలు దాటింది. కొత్తగా 10093 కేసులు నమోదవడంతో జూలై 29, బుధవారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య...
కరోనా వ్యాప్తి: జీహెఛ్ఎంసీ పరిధిలో 92 కంటైన్మెంట్ జోన్లు
తెలంగాణలో జూలై 28, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,906 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల...
ఏపిలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒక్కరోజే 65 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 10093 కేసులు, 65 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన...
దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి...
రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత, ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్స్ ఓపెన్
కేంద్రప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధిస్తూ వస్తున్నా రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసి, రాత్రి సమయంలో వ్యక్తుల కదలికలపై...
తెలంగాణలో ఇప్పటికి 58906 పాజిటివ్ కేసులు, 492 మరణాలు నమోదు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 28, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల...
ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడిగింపు, అన్లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి జూలై 29, బుధవారం నాడు అన్లాక్ 3.0...
హైదరాబాద్ నగరంలో 137 లింక్ మిస్సింగ్ రోడ్లను నిర్మిస్తున్నాం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా సమగ్రాభివృద్ధికి చేపట్టిన చర్యలలో భాగంగాట్రాఫిక్ సమస్యను పరిష్కరించుటకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. అందుకనుగుణంగా ప్రధాన రోడ్లపై...
నాటకాలకు, సినిమాలకు మధ్య గల తేడాలేంటి? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
భారత్ చేరుకున్న ‘రఫేల్’ యుద్ధ విమానాలు
భారత్ వైమానిక దళంలోకి మరో శక్తివంతమైన అస్త్రం వచ్చి చేరింది. 5 రఫేల్ యుద్ధ విమానాలు జూలై 29, బుధవారం నాడు భారత్ చేరుకున్నాయి. ఫ్రాన్స్లోని బోర్డోలో నగరం నుంచి బయల్దేరిన 5...
కరోనా నేపథ్యంలో హోమ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన గవర్నర్
దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇటీవలే తమిళనాడు రాజ్ భవన్ లో 84 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. తాజాగా...
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి కూడా కరోనా...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గత 12 రోజులుగా ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరుపుతుంది. కడప సెంట్రల్ జైలులోని అతిథి...
రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా పరిపాలన వికేంద్రికరణ చేశారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ అన్నారు. జూలై 28, మంగళవారం నాడు బుద్ధ...
ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఈఎస్ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు మరోసారి చుక్కెదురైంది. అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఈ రోజు హైకోర్టు కొట్టివేసింది. అలాగే ఈఎస్ఐ కుంభకోణంలో నిందితులుగా ఉన్న...
భారత్ లో 15 లక్షలు దాటిన కరోనా కేసులు, 34 వేలకు పైగా మరణాలు
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండడంతో గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 45 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15 లక్షలు...
ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ తగ్గింపు, ఓటీఎస్ పథకం ప్రారంభం
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో ఆస్తిపన్ను బకాయిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. జీహెచ్ఎంసీ, సహా ఇతర మున్సిపాలిటీల్లో కూడా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్) పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద...
తెలంగాణలో కొత్తగా 1,764 కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 28, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 58,906 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...




















































