కరోనా వ్యాప్తి: 1,00,000 కు పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితా
దేశంలో కరోనా విజృంభణతో జూలై 28, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,83,156 కు చేరుకుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెరుగుతుండడంతో ఇప్పటికే లక్షకు పైగా కేసులు...
90 శాతం పరీక్షలు కోవిడ్ క్లస్టర్లలోనే చేస్తున్నాం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, తాజా పరిస్థితులపై...
కరోనా తీవ్రత: ఒకే రోజు 88 మంది మృతి, 6972 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 28, మంగళవారం నాడు ఒక్కరోజే 6972 కరోనా పాజిటివ్ కేసులు, 88 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం...
ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే ట్రీట్ మెంట్
'సామాజిక సమస్యగా మారిన కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డబ్బులకు కొదువ లేదు. కావాల్సిందల్లా ట్రీట్ మెంటు తో పాటు వైరస్ ని ఎదుర్కొనే...
ఏపీలో ఒకే రోజులో కరోనాతో 58 మంది మృతి, 1148 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 7948 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7948...
సనత్ నగర్ లో రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రులు కేటిఆర్,...
సనత్ నగర్ లోని ఇండస్ట్రియల్ ప్రాంతంలో 68.30 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు జూలై 29, బుధవారం ఉదయం 10.00 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి...
కరోనా వ్యాప్తి: ఆగస్టు నెలలో 9 రోజుల పాటు లాక్డౌన్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండడంతో నియంత్రణ చర్యల్లో భాగంగా గత కొన్ని రోజులుగా వారానికి రెండు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ...
సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభం
రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ రోజు క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాఠశాలల్లో...
తెలంగాణలో 57 వేలు దాటిన కరోనా కేసులు, 480 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో రాష్ట్రంలో జూలై 27, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 57,142 కు చేరింది. సోమవారం నాడు మరో 1610 కేసులు నమోదు కాగా,...
తుని రైలు ఘటన: మరో 17 కేసులు ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి సంబంధించిన కేసులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2016, జనవరి నెలలో కాపు ఉద్యమం జరిగిన సమయంలో తుని, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణలకు...
గ్రామాల్లో పర్యటిస్తా, పథకాల అమలు స్వయంగా పరిశీలిస్తా – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలు, పాఠశాలల్లో నాడు-నేడు పనులు, పలు...
సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత రావి కొండలరావు జూలై 28, మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన...
సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, ప్రజా సమస్యలపై కలిసి పోరాటం
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన...
తెలంగాణలో ఇప్పటికి 3,79,081 కరోనా పరీక్షలు, 42,909 మంది డిశ్చార్జ్
తెలంగాణ రాష్ట్రంలో జూలై 27, సోమవారం నాటికీ 3,79,081 కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం నాడు 15,839 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా...
గూగుల్ కీలక నిర్ణయం, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగింపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగులకు “వర్క్ ఫ్రమ్ హోమ్” కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. టెక్నాలజీ దిగ్గజ సంస్థ గూగుల్, సోషల్ మీడియా సంస్థలు...
ఐపీఎల్-2020 షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ కు రంగం సిద్దమవుతుంది. ఐపీఎల్-2020 ను సెప్టెంబరు 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించనున్నట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ బ్రిజేశ్...
24 గంటల్లో కరోనాతో 227 మంది మృతి, 7924 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జూలై 27, సోమవారం ఒక్కరోజే కొత్తగా 7924 కరోనా పాజిటివ్ కేసులు, 227 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో...
ఒకేరోజులో 47,703 కరోనా పాజిటివ్ కేసులు, 654 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 28, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది....
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. సోము వీర్రాజు నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూలై 27 సోమవారం నాడు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు...
అన్లాక్ 3 లో సినిమా హాళ్లు, జిమ్స్ ప్రారంభించే అవకాశం?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో విధించిన లాక్డౌన్, అన్లాక్ 2.0 విధివిధానాల గడువు జూలై 31 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్లాక్ 3.0 మార్గదర్శకాలపై కేంద్ర...





















































