తగ్గిన సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరలు
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) వినియోగదారులకు...
అమెరికాలో 24 గంటల్లో 865 కరోనా మరణాలు నమోదు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఈ వైరస్ ప్రభావం మరింత ఎక్కువుగా వుంది. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీల్లో కరోనా...
కరోనా వ్యాక్సిన్ తయారీ రేసులో జాన్సన్ అండ్ జాన్సన్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం పలు ప్రముఖ ఔషధ కంపెనీలు మందులు, వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రయత్నాలు...
కోవిడ్-19: ఢిల్లీలో సమావేశ నిర్వాహకులపై కేసు నమోదు
ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చ్ రెండవ వారంలో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రజలకు కరోనా వైరస్ సోకడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సమావేశానికి హాజరైన...
ఏపీలో 87 కరోనా పాజిటివ్ కేసులు – గత 12 గంటల్లోనే 43 కొత్త...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు మరింతగా ప్రభావం చూపుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87 కు చేరుకుంది. మార్చ్ 31, మంగళవారం రాత్రి 9 గంటల...
రూ.4.88 లక్షల కోట్లు అప్పు తీసుకోనున్న కేంద్రం
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ క్రమంగా విజృంభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీతో ప్రారంభం కానున్న 2020-21 ఆర్థిక...
తెలంగాణలో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు మరింతగా ప్రభావం చూపుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97 కు చేరుకుంది. కరోనా బాధితుల్లో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా,...
విశాఖ జైలు నుంచి 75 మంది ఖైదీలను విడుదల చేసే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. మార్చ్ 30 , సోమవారం రాత్రి 164 మందికి కరోనా...
లాక్ డౌన్ నేపథ్యంలో “ఒకటో తారీఖు” కష్టాలు …
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు,...
జీవితంలో చివరి శ్వాస వరకు పోరాడగలగడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ది ఆర్ట్ ఆఫ్ వార్' అనే అంశం గురించి వివరించారు. ఒక్కొక్క సమస్యకు ఒక్కో ఆయుధం ఉండాలన్నారు. కొన్ని సమస్యలను డబ్బుతో ఎదుర్కోవడం,...
పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ గవర్నర్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల...
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులపై కరోనా ప్రభావం...
కరోనా నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ల కాలపరిమితి పెంచుతూ నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ మార్చ్...
రాష్ట్రంలో రైసుమిల్లులు నిర్వహణపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ, అమ్మకం, ఎగుమతుల విషయమై అవలంబించాల్సిన విధానం మరియు సంబంధిత ఇతర అంశాలపై మార్చ్ 30 , సోమవారం నాడు ప్రగతి...
ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. గడిచిన 12 గంటల్లోనే కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు...
ఆంధ్రప్రదేశ్ లో 40 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కు చేరుకుంది. గడిచిన 12 గంటల్లోనే కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వేతనాల్లో కోత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో మార్చ్ 30 , సోమవారం నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి...
తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ పరిధిలోని మర్కజ్ లో జరిగిన మతప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఆరుగురు తెలంగాణ వాసులు కరోనా లక్షణాలతో వివిధ ఆసుప్రతుల్లో మరణించినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ...
భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహణ
భద్రాద్రిలో ఏప్రిల్ 2 జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా...
కరోనాపై పోరు: తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చ్...





















































