గవర్నర్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో మార్చ్ 30 , సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న...
తప్పని పరిస్థితుల్లోనే లాక్డౌన్… క్షమించండి: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ 63వ మన్ కీ బాత్ ఎడిషన్లో భాగంగా మార్చ్ 29 , ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు రేడియోలో దేశ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో...
లాక్డౌన్ నేపథ్యంలో ఈ-పాస్లు జారీ చేస్తున్న ఏపీ ప్రభుత్వం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల తయారీ, సరఫరాను,...
“సేఫ్టీ మేనేజ్ మెంట్” అంశంపై డా. బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “సేఫ్టీ మేనేజ్ మెంట్” అనే అంశం గురించి వివరించారు. మన భద్రత గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,...
కరోనా పరీక్షలకు తెలంగాణలో మరో 3 ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 29, ఆదివారం నాటికీ 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం పలు కీలక...
గ్రామ వాలంటీర్లు ఈ సమయంలో కీలక పాత్ర పోషించాలి – పవన్ కళ్యాణ్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి...
లాక్డౌన్పై పొడిగింపు వదంతులు అవాస్తవం, కేంద్రం స్పష్టత
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ లాక్డౌన్ ను మరింతగా పొడిగించనున్నట్టు...
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
బ్రిటన్ లో కీలకంగా మారినా భారత సంతతి రిషి సునాక్, ప్రీతి పటేల్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కరోనా...
ఏప్రిల్ 7 తర్వాత తెలంగాణలో కరోనా ఉండే అవకాశం తక్కువ- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మార్చ్ 29, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన...
సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) ఏర్పాటు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ తెలంగాణ రాష్ట్రంలో 67 కరోనా పాజిటివ్ కేసుల నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో కరోనా సోకిన వారి...
కరోనా వైద్య పరీక్షలు ఎవరు చేయించుకోవాలి?
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విస్తరిస్తుంది. మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59, ఆంధ్రప్రదేశ్ లో 13...
కరోనాపై పోరుకు తెలుగు చిత్ర పరిశ్రమ విరాళాల వెల్లువ
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 935 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59,...
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 176 కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా లక్షణాల నుండి 12 మంది కోలుకోగా, ఈ రోజే మొదటి మరణం నమోదైంది. కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో...
కరోనా నియంత్రణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు వ్యాప్తి చెందుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం...
సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్ ) పరీక్షలు వాయిదా
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు...
కరోనా బాధితుల ఇళ్లకు జియో ట్యాగింగ్
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28, శనివారం నాటికీ దేశంలో 892 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో 59 ,...
అమెరికాలో లక్షకు పైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా చైనా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువుగా ఉండగా...
కరోనాపై పోరుకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ మరింత ప్రభావం చూపుతుంది. దేశంలో మార్చ్ 27 , శుక్రవారం నాటికీ 862 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్...
ఏప్రిల్ 15 వరకు లాక్డౌన్ పొడిగింపు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న లాక్డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నియంత్రణకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మార్చ్ 27, శుక్రవారం నాడు ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు....






















































