సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఆఖరి రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఈ...
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన ఎస్ఈసీ రమేశ్కుమార్
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల...
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల...
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
రోజు రోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే నామినేషన్ల పక్రియను కూడా ముగించుకుని స్థానిక...
“ప్లే బాయ్” మ్యాగజైన్ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ సక్సెస్ స్టోరీ
ప్రపంచ ఉత్తమ పురుషుల లైఫ్ స్టైల్ మ్యాగజైన్ "ప్లే బాయ్" సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. హ్యూ హెఫ్నర్ తన సహచరులుతో కలిసి...
బ్యాట్ మాన్ బొమ్మలతో నైల్ ఆర్ట్ చేసుకోవడం ఎలా?
‘కూల్ కిడ్స్’ ఛానెల్లో కొత్త కొత్త అలంకరణ వస్తువులు, నైల్ ఆర్ట్, బొమ్మలు మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో బాగా పేరొందిన సూపర్ హీరో బ్యాట్ మాన్...
“పచ్చి బొప్పాయి – ఊరగాయ పచ్చడి” తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ తయారీ గురించి...
సినిమాల్లో క్లైమాక్స్ (పతాక సన్నివేశాలు) ప్రాముఖ్యత ఏంటి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
మార్చ్ 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 29వ తేదీతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 28 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశమునట్టుగా తెలుస్తుంది....
స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ల నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులుగా 13 జిల్లాలకు ఐఏఎస్ల అధికారులను నియమించింది....
టైమ్ మేనేజ్ మెంట్ ప్రాధాన్యతను తెలుసుకోండి – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘టైమ్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. ఒక్కో మనిషికి ఒక్కో రకమైన ప్రాధాన్యతలు ఉంటాయని, టైమ్ ప్రణాళికలో ముఖ్యంగా అవే...
వైసీపీలో చేరిన మాజీ మంత్రి బాలరాజు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీలోకి మరోసారి భారీస్థాయిలో వలసలు మొదలయ్యాయి. కీలక నాయకులతో పాటుగా జిల్లా, మండల స్థాయిల్లో కూడా పలు పార్టీల నుంచి...
కాంగ్రెస్ కు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్షణ క్షణానికి రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ బెంగళూరు చేరుకోవడంతో మధ్యప్రదేశ్ లో ఒక్కసారిగా...
ప్రణయ్ హత్య కేసు విచారణ మార్చ్ 23కి వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ నేడు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా...
ఏపీలో స్థానిక ఎన్నికల్లో టీడీపీతో సీపీఐ పొత్తు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం కసరత్తు మొదలు పెట్టాయి. ఇప్పటికే ఈ...
తెలంగాణ తొలి కరోనా బాధితుడి రిపోర్ట్ నెగటివ్
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 2న మొదటి కరోనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని మహేంద్రహిల్స్ కు చెందిన యువకుడు దుబాయ్ నుంచి బెంగుళూరు మీదుగా నగరానికి వచ్చాడు. అతనికి...
మధ్యప్రదేశ్ సంక్షోభం – మోదీని కలిసిన జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలుచుంది. కొన్ని రోజుల క్రితం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి,...
టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన మేరీకోమ్, అమిత్, సిమ్రన్జిత్
భారత టాప్ బాక్సర్లు మేరీకోమ్ (51 కేజీలు), అమిత్ పంగాల్ (52 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు) టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో మార్చ్ 9,...
వైసీపీలో చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్
టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో ఖాళీ అయినా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 9, సోమవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్ర...






















































