Home Search
పువ్వాడ అజయ్ - search results
If you're not happy with the results, please do another search
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
టీఎస్ఆర్టీసీ పెట్రోల్ పంప్ అవుట్లెట్స్ ప్రారంభం
తెలంగాణ ఆర్టీసీ ఇటీవలే కార్గో, పార్సిల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైల్ ఇంధన అమ్మకాలతో మరో ఆదాయ మార్గంలోకి ప్రవేశించింది. ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ,హెచ్పీసీఎల్ మరియు...
ఇకనుండి ఆన్లైన్ లో డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి సహా 5 సేవలు
రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు అన్ని...
టిఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్స్, కొరియర్ సేవలు ప్రారంభం
టిఎస్ ఆర్టీసీ పార్శిల్స్, కొరియర్, కార్గో సర్వీసు సేవలను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జూన్ 19, శుక్రవారం సాయంత్రం ఖైరతాబాద్ లోని ట్రాన్స్ పోర్ట్ భవన్లో...
వరంగల్, ఖమ్మం పట్టణాల్లో జూన్ మూడో వారంలో మంత్రి కేటీఆర్ పర్యటన
వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్,...
ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు, హైదరాబాద్ లో సిటీ బస్సులకు అనుమతిలేదు
ఆర్టీసీ బస్సులకు మే 28, గురువారం నుంచి కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జెబిఎస్ తో పాటు, ఇమ్లీబన్ లో...
ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఏకపక్షం…తీవ్ర అభ్యంతరకరం – సీఎం కేసీఆర్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై...
కరోనాపై పోరు: తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 6, సోమవారం నాటికీ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 45 మంది ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకోగా, ప్రస్తుతం 308 మందిచికిత్స పొందుతునట్టు రాష్ట్ర...
భద్రాద్రిలో నిరాడంబరంగా రాములవారి కల్యాణమహోత్సవం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈసారి భద్రాద్రిలో ఏప్రిల్ 2 న జరిగే శ్రీరామనవమి వేడుకలకు భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించించిన సంగతి తెలిసిందే. గురువారం...
టిఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి డిసెంబర్ 25, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి...