Home Search
వెంకయ్య నాయుడు - search results
If you're not happy with the results, please do another search
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న రజినీకాంత్
67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి అనురాగ్...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
శంషాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీని శనివారం నాడు త్రిదండి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 2,...
పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 71 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉప...
రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయం (రుద్రేశ్వర దేవాలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది. ఆదివారం నాడు జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సమావేశంలో...
కేంద్ర కేబినెట్ విస్తరణ: 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారం
కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా 43 మంది కొత్త కేంద్రమంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రాజీవ్ సతావ్ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. ఎంపీ రాజీవ్ సతావ్ కి గత ఏప్రిల్ 22న కరోనా పాజిటివ్ గా తేలడంతో...
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
జస్టిస్ ఎన్వీ రమణ శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ...
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం
జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 24, శనివారం నాడు సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు....
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రేపటి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం
దేశంలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిడోసు కరోనా వాక్సిన్ తీసుకున్నారు. ఈ...