Home Search
పదో తరగతి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ విద్యాశాఖతో ‘బైజూస్’ ఒప్పందంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, మంత్రి బొత్స కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం ఉంటే సరిపోదని, అది నలుగురికి ఉపయోగపడాలని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే మద్యం వ్యాపారం నిర్వహించుకునే బొత్స లాంటి...
ఏపీలో స్కూళ్లకు మే 6 నుంచి జూలై 3 వరకు వేసవి సెలవులు, టీచర్లకు మే 20 వరకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 6వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జూలై 4 నుంచి కొత్త విద్యా...
టీఎస్ పాలిసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, జూన్ 30న ప్రవేశ పరీక్ష
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్ పాలిసెట్-2022' నోటిఫికేషన్ ను గురువారం నాడు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి విడుదల చేసింది....
ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణశాఖ...
టీఎస్ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల, పాలిసెట్ ప్రవేశాల షెడ్యూల్ ఇదే…
తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2021 ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా...
పరీక్షల తేదీలపై సీఎం వద్ద చర్చ జరగలేదు, సరైన సమయంలో సరైన నిర్ణయం : మంత్రి సురేశ్
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ మంత్రి మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే...
అమిత్ షాకు నారా లోకేష్ లేఖ, పది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దుపై జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...
జగనన్న వసతి దీవెన: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1048.94 కోట్లు జమచేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు ‘జగనన్న వసతి దీవెన’ పథకం మొదటి విడత కింద రూ.1,048.94 కోట్ల నిధులు విడుదల చేశారు. 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి జగనన్న...
ఆ రాష్ట్రంలో 9-11 విద్యార్థులకు పరీక్షలు రద్దు, ఉద్యోగుల పదవీవిరమణ పెంపు
ఈ ఏడాది విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించి తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన 9, 10, 11 తరగతుల విద్యార్థులకు...
విద్య నైతిక విలువలు, సామాజిక బాధ్యత నేర్పే విధంగా ఉండాలి: మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఆన్లైన్లో బోధనా పద్ధతులపై లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని వారి ఆడిటోరియంలో పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పాల్గొని, ఉత్తమ నైపుణ్యం కనబర్చిన...