Home Search
సబితా ఇంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఎర్రగడ్డలో బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ మే 22, శుక్రవారం నాడు ఎర్రగడ్డలోని యాదగిరి నగర్, సుల్తాన్ నగర్ బస్తీల్లో బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర...
బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ ప్రారంభించిన మంత్రి కేటిఆర్
బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకాపుడి...
జీహెఛ్ఎంసీ పరిధిలో మే 22 న కొత్తగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం
మే 22, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జీహెఛ్ఎంసీ పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాలను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం నాడు ప్రకటించారు....
కరోనా వైరస్ పై నేడు సీఎం కేసీఆర్ అత్యున్నతస్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు మార్చ్ 19, గురువారం నాడు అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మధ్యాహ్నం...
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మార్చి 6కు వాయిదా
హైదరాబాద్ లోని నాంపల్లి లోగల సీబీఐ, ఈడీ కోర్టులో ప్రతి శుక్రవారం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది....
సీబీఐ కోర్టులో జగన్కు చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ముందుగా...
సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు
నాంపల్లిలోని సీబీఐ, ఈడీ కోర్టులో జనవరి 17, శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు సీఎం వైఎస్ జగన్ హాజరు...
బయోడైవర్సిటీ కూడలి వద్ద ఫ్లైఓవర్ ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఐటీ కారిడార్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 3, సోమవారం నాడు బయోడైవర్సిటీ కూడలి వద్ద డబుల్ హైట్ ఫ్లైఓవర్ను తెలంగాణ రాష్ట్ర...
ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 12, శనివారం నాడు ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా...
మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూత
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర గుండె పోటు రావడంతో, మల్కాజ్ గిరిలోని ఆయన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు....