Home Search
%E0%B0%8E%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%80 %E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4 - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఉదయం మరోసారి ఈడీ ఎదుట...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. రేపటి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుపై సందిగ్ధం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవ్వాల్సి ఉంది. అయితే ఆమె ఈ విచారణకు హాజరవుతున్నారు? లేదా?...
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా కమిషన్కు వివరణ ఇచ్చిన బండి సంజయ్
ఎమ్మెల్సీ కవిత గురించి తానెక్కడా తప్పుగా మాట్లాడలేదని, అలాగే తనను కించపరచలేదని కూడా స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ వ్యవహారంలో ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయన శనివారం...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరైన బండి సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు ఉదయం (మార్చి 18, శనివారం) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు.. ఈనెల 20న విచారణకు హాజరుకావాలన్న ఈడీ
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆమె...
ఢిల్లీ మద్యం కుంభకోణం: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవనున్నారు. ఈ కేసులో ఈనెల 11న ఒకసారి ఆమెను దాదాపు...
బండి సంజయ్ విచారణకు 18న అనుమతి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటన
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై విచారణను ఆయన కోరిక మేరకు ఈ నెల 18వ తేదీన అనుమతిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు మహిళా...
ఢిల్లీలో నేడు మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం.. హాజరుకానున్న పలు ప్రతిపక్ష పార్టీలు
భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీ చేరుకున్నారు. బుధవారం ఆమె నేతృత్వంలో మహిళా బిల్లుపై రౌండ్ టేబుల్ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి పలు ప్రతిపక్ష పార్టీలు సహా...
మహిళా కమిషన్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్, మార్చి 18న హాజరవుతానని లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మార్చి...
ఎమ్మెల్సీ కవితపై వ్యాఖ్యలపై బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు, 15 తేదీన హజరు కావాలని ఆదేశాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కు...