Home Search
%E0%B0%AC%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8 %E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3 - search results
If you're not happy with the results, please do another search
పరిపాలన రాజధాని విశాఖ వైజాగ్లో ఏఏ శాఖలు ఎక్కడ ఉండబోతున్నాయి?
ఏపీ పరిపాలనా రాజధాని విశాఖ అని జగన్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కీలక ప్రకటన చేశారు. ఆ తర్వాత కోర్టు చిక్కులు, కరోనా వల్ల బ్రేక్లు పడుతూ వస్తుంది. అయితే, కొద్ది...
ఏపీలో పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను ప్రకటించారు....
రేపే ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల.. ప్రకటించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (శనివారం, మే 6, 2023) ఉదయం 11గంటలకు...
ఏపీలో నేటినుంచి ఇంటర్ పరీక్షా ఫలితాలపై రీకౌంటింగ్, మే 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది. నేటినుంచి ఇంటర్ పరీక్షా ఫలితాలపై రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. బుధవారం ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన...
ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల – ప్రకటించిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం ఆయన అనేక విషయాలపై...
విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తి ఘటనపై.. మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం కోడికత్తి ఘటన చుట్టూ తిరుగుతోంది. విశాఖ ఎయిర్ పోర్టులో ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి యదార్ధమని రాష్ట్ర విద్యా...
ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఒంటిపూట బడులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు, ఒంటిపూట బడులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఈ...
ఏపీలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధం, దీనిపై పాఠశాల నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తాం – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్లోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్పై నిషేధం అమలులో ఉందని, దీనిపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. సోమవారం ఆయన విజయవాడలో రాష్ట్ర స్థాయి...
ఏపీలో గూడు లేని పేదలకు జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టిస్తున్నాం, జనసేనాని తెలుసుకుని మాట్లాడాలి – మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం తాడేపల్లిలో ఆయన మరో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు....
అమరావతి రైతుల పాదయాత్ర మళ్ళీ కొనసాగుతుందన్న నమ్మకం లేదు – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన 'మహా పాదయాత్ర'పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పలు ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షా సమావేశాలు...