Home Search
%E0%B0%AC%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8 %E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3 - search results
If you're not happy with the results, please do another search
విశాఖ వైసీపీ ఎంపీగా పోటీ చేయాలా ..వద్దా?
అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేశాం.. ప్రచారాలలో ఇక దూసుకుపోవడమే తరువాయి అని ఏపీ సీఎం జగన్ భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పుడు కేడర్ నుంచి సీఎం...
రాజధాని రాజకీయం.. ఏపీలో గందరగోళం..
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. రాజధాని ఏంటో తెలియకుండానే ఏళ్లు గడిచిపోయాయి. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఉపయోగించుకోకుండానే.....
వైసీపీ అయిదో జాబితా వచ్చేసింది..
ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి...
ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన అంగన్వాడీలు
ఏపీలో నెలరోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెకు దిగారు. రోజురోజుకు సమ్మెను ఉధృతం చేశారు. సమ్మెను విరమించి...
అక్కడే తొలి బహిరంగ సభ..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్ రెడీ చేసేసుకుంది. వైనాట్ 175అంటూ అన్ని సీట్లను గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. భీమిలి నుంచి జనవరి...
నాలుగో జాబితాను ప్రకటించిన వైసీపీ
వైసీపీ దూకుడు పెంచేసింది. రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటికే 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్...
తెలంగాణ నుంచి సోనియా.. తేలేది నేడే?
రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు కనీసం 12 టికెట్లను గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో ఉన్నారు. రాష్ట్రం నుంచి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ని పోటీలో నిలపడం ద్వారా...
విశాఖ పొలిటికల్ తెరపై బొత్స ఝాన్సీ పేరు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గపడుతోండటంతో అన్ని పార్టీల కంటే ముందే.. అధికార వైసీపీ తమ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ..తాజాగా...
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఇద్దరు మహిళా ఎంపీలు పోటీ
సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలవేళ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. అభ్యర్థుల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు....
చీపురుపల్లి వైసీపీ టికెట్ ఆ ఇద్దరిలో ఎవరికి..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హీట్ పుట్టిస్తున్నాయి. అధికార వైసీపీ పార్టీ కొందరు సిట్టింగ్లను పక్కనపెట్టి.. కొత్తవారికి అవకాశంమిచ్చే పనిలో తలామునకలవుతోంది....