Home Search
%E0%B0%B5%E0%B1%88%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C %E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C - search results
If you're not happy with the results, please do another search
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి ఉత్తమ పోలీస్ సేవా పురస్కారం
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గానూ ఆయన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీసు మెడల్కు ఎంపికయ్యారు. ఈ మేరకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల సందర్భాన్ని...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై నిషేధం విధించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50...
ఏపీలో ‘హర్ ఘర్ తిరంగా’కు ఘనంగా ఏర్పాట్లు.. కోటి జాతీయ జెండాలు ఎగరేయడానికి ప్రభుత్వం సన్నాహాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం కోటి జెండాలను వివిధ...
నేడు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
నేడు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కేబుల్ ఆపరేటర్ల పోల్ టాక్స్ రద్దుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబుల్ ఆపరేటర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోల్ టాక్స్ను రద్దు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేబుల్ ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్ రద్దుకు...
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో విషాదం, బీచ్లో 7గురు విద్యార్థులు గల్లంతు.. ఘటనపై సీఎం జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడక మొగ వద్ద ఏడుగురు విద్యార్థులు సముద్రపు అలలకు కొట్టుకుపోయారు. వీరంతా అనకాపల్లి పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలకు...
ఏపీలో వరద బాధితులకు అండగా ఏపీఎండీసీ, సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల భారీ విరాళం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పరీవాహక ప్రాంతాలను అనేక చోట్ల వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా తీవ్రంగా నష్టపోయింది....
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరును ఖరారు చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ఈనెల 17న పులివెందులలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందులలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఒక వివాహ వేడుకలో పాల్గొననున్నారు. అలాగే పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి...
ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 4గురు వైసీపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలలో ఎలాంటి సంచలనాలు చోటుచేసుకోలేదు. వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో.. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి,...