Home Search
కేఏ పాల్ - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు కౌంటింగ్ అప్డేట్స్ : నాలుగో రౌండ్ అనంతరం ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి
రౌండ్స్ వారీగా ఓట్లు:
బీజేపీ: తొలిరౌండ్ (5126), రెండో రౌండ్ (8622), మూడో రౌండ్ (7426), నాలుగో రౌండ్ (4555)
టీఆర్ఎస్ : తొలిరౌండ్ (6418), రెండో రౌండ్ (7781), మూడో రౌండ్ (7390), నాలుగో...
మునుగోడులో ఓట్ల లెక్కింపు ప్రారంభం, మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
మునుగోడులో రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసింది. రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 14,199, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 13748, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 3637...
మునుగోడులో ఓట్ల లెక్కింపు రేపే, ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (నవంబర్ 6, ఆదివారం) జరగనుంది. తెలంగాణలో చాలా రోజుల తర్వాత మునుగోడు...
మునుగోడు ఉపఎన్నిక : మధ్యాహ్నం 1 గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదు
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట...
మునుగోడులో ప్రారంభమైన ఉపఎన్నిక పోలింగ్
నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. పోలింగ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 298 పోలింగ్...
మునుగోడు ఉపఎన్నికకు ముగిసిన ప్రచార గడువు, నవంబర్ 3న పోలింగ్ కు రంగం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కు రంగం సిద్ధమవుతుంది. మునుగోడు ఉపఎన్నిక ప్రచార గడువు ఈ రోజు (నవంబర్ 1, మంగళవారం) సాయంత్రం 6 గంటలతో ముగిసింది. దాదాపు...
మునుగోడు ఉపఎన్నిక: ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ గడువు.. చివరికి బరిలో మిగిలింది ఎందరంటే?
మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. దీంతో.. మొత్తం ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలిచారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మునుగోడు...
మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్న ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ కూడా బరిలోకి దిగుతుంది....
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా పలు రాజకీయపార్టీల గుర్తింపు రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని పలు పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్...
జాతీయ క్రీడా అవార్డులు-2022: శరత్ కమల్ ఆచంటకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, నిఖత్ జరీన్, శ్రీజకు...
భారతదేశ అత్యున్నత క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా అవార్డులు-2022లో భాగంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, ద్రోణాచార్య,...