Home Search
నీరజ్ చోప్రా - search results
If you're not happy with the results, please do another search
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గ్రాండ్ గా ఏర్పాటు...
మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు కోసం 11 మందిని ప్రతిపాదించిన సెలక్షన్ కమిటీ
జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...
టోక్యో ఒలింపిక్స్ : సెమీస్ దూసుకెళ్లిన భారత్ రెజ్లర్లు రవికుమార్ దహియా, దీపక్ పునియా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత రెజ్లింగ్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం ఉదయం జరిగిన పోటీల్లో భారత్ రెజ్లర్లు రవికుమార్ దహియా, దీపక్ పునియా సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లారు. పతకం సాధించేందుకు...
టోక్యో ఒలింపిక్స్-2020 : అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని భారత్ అథ్లెట్లకు ప్రధాని మోదీ పిలుపు
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్ నుంచి పాల్గొనే అథ్లెట్లతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అథ్లెట్లు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే ముందు వారికి ప్రేరణను అందించడం,...
మహిళల అండర్-19 టీ-20 వరల్డ్ కప్ గెలుచుకున్న ఇండియా.. ఫైనల్లో ఇంగ్లాండ్పై విజయం, రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన...
భారత మహిళల క్రికెట్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం నమోదైంది. ఇప్పటివరకు వన్డేల్లో కానీ, టీ-20ల్లో కానీ ఒక్కసారి కూడా ప్రపంచ కప్ను గెలుచుకోలేకపోయిన అమ్మాయిలు ఆ లోటును భర్తీ చేస్తూ తొలిసారిగా మహిళల...
పద్మ అవార్డులు-2022: నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని...
స్వదేశానికి చేరుకున్న భారత అథ్లెట్లు, ఒలింపిక్ పతక విజేతలను సన్మానించిన కేంద్ర మంత్రులు
టోక్యో ఒలింపిక్స్-2020 ఆగస్టు 8, ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. భారత్ అథ్లెట్లలో కొందరు ఇంతకుముందే భారత్ చేరుకోగా, మిగిలిన వారంతా సోమవారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భారత్...
టోక్యో ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు బీసీసీఐ నగదు నజరానా
టోక్యో ఒలింపిక్స్-2020లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి ఒక స్వర్ణం, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సహా మొత్తం ఏడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఈ నేపథ్యంలో...
వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3, శుక్రవారం నాడు వివిధ క్రీడలకు చెందిన ప్రముఖులతో...