Home Search
ప్రకాశం - search results
If you're not happy with the results, please do another search
ప్రకాశం జిల్లా నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు ఫిబ్రవరి 19, బుధవారం నాడు శ్రీకారం చుట్టారు. ముందుగా ప్రకాశం జిల్లా నుంచి ఈ యాత్రను ప్రారంభించారు....
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు ఓదార్పుయాత్ర
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలోని రుద్రమాంబపురం గ్రామంలో టిడిపి కార్యకర్త బి.పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు,7.5 లక్షల ఆర్థిక సహాయం...
చీరాలలో ఇక తాడోపెడో!
అనుకున్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో చీరాల నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు...
వ్యూహాలకు పదునుపెడుతున్న వైసీపీ అధినేత
కూటమి వైపే ఏపీ గాలి వీస్తోందన్న ప్రచారం, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తుల పరిశీలన, సర్వే ఫలితాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పంథా మార్చుతున్నారు. ప్రజలతో ముఖాముఖి, వర్గాలవారీగా ఆత్మీయ సమావేశాలు,...
జగన్ పాలనపై ఏపీ వాసులు ఏమనుకుంటున్నారు?
రాజకీయాల్లో అధికారం వచ్చాక ప్రజల ఆశీస్సులతో ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తారు. కానీ ఏపీలో మాత్రం గడిచిన ఐదేళ్ల పాలన అందుకు విరుద్ధంగా సాగింది. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్న...
ఏ పార్టీ నుంచి ఎవరు నిలబడతారు?
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రకాశం జిల్లాలోని దర్శిపైనే అందరి చూపు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను వైఎస్సార్సీపీ అధిష్టానం పక్కన పెట్టడంతో... వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి ఈ...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...
“గళం’’ వినిపించారు.. బలం పెంచుకున్నారా?
పదేళ్ల కిందట సూపర్ సక్సెస్ కాంబినేషన్గా పేరొందిన నరేంద్ర మోదీ, చంద్రబాబు ద్వయం.. మరోసారి సక్సెస్ సొంతం చేసుకుంటుందా.. అంటే అవును అన్నట్లుగానే తాజా రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట...
వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
ఏపీలో రాజకీయ నాయకులు కాక రేపుతున్నారు. చొక్కా మార్చినంత సింపుల్గా పార్టీ మారుతూ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కలేదని.. కోరుకున్న చోట టికెట్ ఇవ్వలేదని సొంత పార్టీలకే పంగనామాలు పెడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు,...