Home Search
ముర్ము - search results
If you're not happy with the results, please do another search
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో ఒడిశాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు, ఎల్లుండి (ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో) ఒడిశా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ముర్ము కీలక ప్రసంగం, పాల్గొన్న ప్రధాని మోదీ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. కాగా ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల మొదటి రోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోన్న...
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ముందుగా రాష్ట్రపతి ముర్ము, ఆ తర్వాత ప్రధాని మోదీలు బాపూజీ...
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము, పాల్గొన్న ప్రధాని మోదీ
భారతదేశం యొక్క 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా త్రివిధ దళాల...
జీ-20 కూటమి సమస్యలకు భారత్ నాయకత్వంలో పరిష్కారం దొరకనుంది – రిపబ్లిక్ డే సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఇతర రాజ్యాంగ...
11 మంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్-2023 లను ప్రధానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జనవరి 23, సోమవారం జరిగిన అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 11 మంది పిల్లలకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార్-2023 లను ప్రదానం...
పరాక్రమ్ దివస్: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ...
శరద్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
మాజీ కేంద్రమంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...