Home Search
ముర్ము - search results
If you're not happy with the results, please do another search
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి, ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త, రచయిత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి...
ఇండోర్లో 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు (జనవరి 10, మంగళవారం) మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రవాసీ భారతీయ...
డిజిటల్ ఇండియా అవార్డులు-2022 ను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు (జనవరి 7, శనివారం) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏడవ ఎడిషన్ డిజిటల్ ఇండియా అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్...
2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2023 నూతన సంవత్సరం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “నూతన సంవత్సరం సందర్భంగా తోటి పౌరులందరికీ...
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది, ఢిల్లీకి తిరుగుపయనం
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న...
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం యాదాద్రిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో...
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్వామివారికి ప్రత్యేక పూజలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాచలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె ప్రముఖ పుణ్యక్షేత్రం సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి తెలంగాణ...
కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు...
హకీంపేట ఎయిర్బేస్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
ఐదు రోజుల శీతాకాల విడిది కోసం తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట ఎయిర్బేస్కు చేరుకున్న...
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆలయంలో ప్రత్యేక పూజలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం, ప్రత్యేక హెలికాఫ్టర్ లో రాష్ట్రపతి ద్రౌపది...