Home Search
డీజీపీ మహేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఫిబ్రవరి 16 నుండి 19 వరకు మేడారం మహాజాతర, ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ టెలీ కాన్ఫరెన్స్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి లు టెలీ...
రేపు ప్రధాని మోదీ పర్యటన, ముచ్చింతల్ లో ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ
శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహం, 216 అడుగుల ఎత్తు గలిగిన శ్రీరామానుజుల విగ్రహం ఉన్న శ్రీరామనగరం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ...
లాక్డౌన్ లో సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇచ్చేయండి – తెలంగాణ డీజీపీ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల...
విద్యార్థులను ఖాళీ చేయించవద్దు, హాస్టల్స్ నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ సూచన
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను ఖాళీ చేయించి, ఇళ్లకు పంపించవద్దని నిర్వాహకులకు తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. ఈమేరకు మార్చ్ 24 , బుధవారం నాడు...
టీఎస్పీఎస్సీ కొత్త బాస్ ఎవరంటే..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలయింది. గ్రూప్స్ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు...
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది, ఢిల్లీకి తిరుగుపయనం
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న...
హైదరాబాద్ ను పవర్ సెక్టారులో ఐలాండ్ గా మార్చుకున్నాం, బీహెచ్ఈఎల్, ఓఆర్ఆర్ వరకూ మెట్రో రావాలి: సీఎం కేసీఆర్
విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి...
సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణకు సాటి గాని పోటీగాని ఎవరు లేరు: సీఎం కేసీఆర్
మహబూబ్నగర్ సమీపంలోని పాలకొండ వద్ద 22 ఎకరాలలో రూ.55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదివారం ప్రారంభించారు. తొలుత పోలీసుల...
‘తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ’ ని ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహమూద్...
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో 'తెలంగాణ స్టేట్ పోలీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ' ని శనివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా...