Home Search
బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్, సింగిల్...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సీఎం వైఎస్ జగన్ మర్యాద...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్...
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో భేటీ కానున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఈ రోజు భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ ను సీఎం...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన అమరావతి రైతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26, గురువారం నాడు అమరావతి రైతులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను...
విజయవాడలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు....
విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేశారు. శుక్రవారం మదురై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 7.25 గంటల సమయంలో విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. ఈ...
ఏపీ గవర్నర్ హరిచందన్ను కలిసిన చంద్రబాబు.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం సమావేశమయ్యారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ వర్సిటీగా పేరు మారుస్తూ బుధవారం అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం...
ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అస్వస్థతకు గురవడంతో బుధవారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఈ...
విజయవాడలో వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవం, పాల్గొన్న గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్
వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు, సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వైఎస్ఆర్ లైఫ్టైం ఏచీవ్మెంట్, వైఎస్ఆర్ ఏచీవ్మెంట్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం...