Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ జన్మదినమైన...
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు ఎక్స్ గ్రేషియా త్వరలో అందిస్తాం
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు చెల్లించే ఎక్స్ గ్రేషియాను త్వరలోనే అందజేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం నాడు మాసాబ్...
కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను ప్రభుత్వమే నిర్మిస్తుంది
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు చెప్పారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...
సచివాలయ నిర్మాణ వేగం పెంచాలి, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: సీఎం కేసీఆర్
కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్ ఏజన్సీ ప్రతినిథులతో మాట్లాడారు....
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 8 డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు ప్రారంభం
జీహెచ్ఎంసీ పరిధిలో పేదలకు ఉచిత వైద్య పరీక్షల అందించేందుకు ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్స్ కేంద్రాలను గురువారం నాడు తెలంగాణ రాష్ట్రమంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మరియు...
హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభం, నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం
జీహెఛ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం గ్రేటర్...
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అండ
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
బాగ్లింగంపల్లిలో 126 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి...
రాష్ట్రంలో నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ...
ధరణి పోర్టల్ నిర్వహణ, మెరుగుపర్చాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులు కార్యాలయాల...