Home Search
%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%BF%E0%B0%B8%E0%B1%88 %E0%B0%B8%E0%B1%8C%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భేటీ
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో తాజా...
హైదరాబాద్ ఐఐటీలో స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
విద్యాసంస్థలలో సమగ్ర నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు మొదటి నుండే పరిశోధనలలో పాల్గొని మానవాళికి తమ వంతు సహకారం అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు....
మేడారం మహా జాతర: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
మేడారంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మల మహా జాతరకు పలువురు ప్రముఖులు హాజరై దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం చేరుకొని వనదేవతలను...
గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
రాష్ట్ర జనాభాలో 10 శాతంపైగా ఉన్న గిరిజనుల అభివృద్ధికి సమగ్రమైన దృక్పథంతో ముందుకు పోవాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ క్యాంపస్...
జీవో 317ను సవరించాలి, గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చిన తెలంగాణ బీజేపీ ప్రతినిధి బృందం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు సహా పలువురితో కూడిన రాష్ట్ర బీజేపీ ప్రతినిధి బృందం శుక్రవారం నాడు రాజ్ భవన్ లో...
ప్లాస్మా దాతలు ముందుకు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి చేస్తున్న ప్లాస్మా...