Home Search
కామన్ వెల్త్ - search results
If you're not happy with the results, please do another search
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. 6వ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను నిఖత్ జరీన్ కైవసం చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం భోపాల్...
అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులను సన్మానించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
కామన్వెల్త్ గేమ్స్-2022, ఆర్చరీ వరల్డ్ కప్ మరియు వరల్డ్ గేమ్స్-2022లో పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నాడు రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా...
మరోసారి చరిత్ర సృష్టించిన భారత్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా, డైమండ్ లీగ్ లో స్వర్ణం
భారత్ జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. శుక్రవారం నాడు స్విట్జర్లాండ్లోని లుసాన్లో జరిగిన డైమండ్ లీగ్ మీట్ 2022లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకం సాధించాడు. డైమండ్...
పరాజయంలో ఓదార్పే ఊపిరి, ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శనీయం – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
పరాజయంలో ఓదార్పే ఊపిరి అని, ఆ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదర్శనీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ సోమవారం వరుస ట్వీట్స్ చేశారు. "విజయాలు...
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా సంచలన నిర్ణయం
ఇండియన్ టెన్నిస్లో సంచలనం సానియా మీర్జా. దేశంలో మహిళల టెన్నిస్ లో ఎంతోమందికి సానియా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా ఫ్యాన్స్ కు షాకిచ్చింది. త్వరలోనే టెన్నిస్...
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత
ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్ను మూసారు. ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె, చికిత్స పొందుతూ శనివారం నాడు శ్వాస విడిచారు. 1938, మార్చి 31...
రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డుల ప్రదానోత్సవం.. కోచ్లను, క్రీడాకారులను సత్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'అర్జున' అవార్డులను ప్రదానం చేశారు. ఏడుగురు కోచ్లకు...
జీ-20 సమ్మిట్ సందర్భంగా యూకే, సింగపూర్, ఇటలీ, ఆస్ట్రేలియా ప్రధానులతో ప్రధాని మోదీ కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న 17వ జీ-20 సదస్సుకు హాజరయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలిలో జీ-20 సమ్మిట్ సందర్భంగా యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రధాని రిషి...
రాష్ట్రీయ ఏక్తా దివస్లో పాల్గొన్న ప్రధాని మోదీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులు
గుజరాత్లోని కేవడియాలో ఉన్న 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' వద్ద ఈరోజు జరిగిన రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్...
ఏపీలో ఇకపై ఇంటింటికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
దేశంలోని వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ మరియు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే అమలు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు...