Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
కరోనాపై మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ?
భారత్ లో సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,31,691 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర...
ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3, శనివారం నాడు ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి-లేహ్ జాతీయ రహదారిపై రోహతాంగ్ పాస్ వద్ద 9.02 కిలోమీటర్ల...
సీఎంలతో నేడు పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా పరిస్థితిపై కీలక చర్చ?
దేశంలో ఆగస్టు 11, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు,...
భారత్ చేరుకున్న ‘రఫేల్’ యుద్ధ విమానాలు
భారత్ వైమానిక దళంలోకి మరో శక్తివంతమైన అస్త్రం వచ్చి చేరింది. 5 రఫేల్ యుద్ధ విమానాలు జూలై 29, బుధవారం నాడు భారత్ చేరుకున్నాయి. ఫ్రాన్స్లోని బోర్డోలో నగరం నుంచి బయల్దేరిన 5...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్న నేపధ్యంలో జూన్ 21, ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ వ్యవస్థ పెంచడం, నూతన, అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడం వంటి అంశాలకు...
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ, అమరులైన ముగ్గురు జవాన్లు
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15, సోమవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరుదేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ...
కరోనా: దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. హైదరాబాద్...
కరోనా నియంత్రణ చర్యలపై కేంద్రమంత్రుల కమిటీ భేటీ
కరోనావైరస్ నియంత్రణ చర్యలు మరియు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే మార్గాలపై చర్చించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల కమిటీ ఏప్రిల్...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
పుల్వామా అమరులకు పలువురు నివాళులు
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగి నేటికి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ ఘటనలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. పుల్వామా దాడి జరిగి సంవత్సరం అవుతున్న సందర్భంగా...