Home Search
రిషభ్ పంత్ - search results
If you're not happy with the results, please do another search
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : విజయం కోసం న్యూజిలాండ్ లక్ష్యం 139
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 170 పరుగులకు ఆలౌట్ అయింది....
భారత్ vs న్యూజిలాండ్ ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం
సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నాడు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియంసన్ ఫీల్డింగ్...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : వర్షం కారణంగా తొలిరోజు తొలి సెషన్ ఆట రద్దు
సౌథాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ 2021 ప్రారంభం కావాల్సి...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : భారత్ తుది జట్టు ఇదే …
సౌథాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో రేపటి నుంచే (జూన్ 18) ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2021 ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్ జట్టు ఇదే…
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ జట్టు తలపడనుంది. ఈ...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : భారత్ జట్టు జాబితా ఇదే…
సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్...
బీసీసీఐ 2020–2021 వార్షిక వేతనాల కాంట్రాక్ట్ జాబితా విడుదల
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను గురువారం నాడు ప్రకటించింది. అక్టోబర్ 2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు టీమ్ ఇండియా (సీనియర్...
భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్: 18 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 23-28 తేదీల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడే 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత్...
భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్: 19 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19...
ఇంగ్లాండ్ తో చివరి రెండు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు (డే/నైట్) ఫిబ్రవరి 24...