Home Search
రిషభ్ పంత్ - search results
If you're not happy with the results, please do another search
ఇంగ్లాండ్ తో జరిగే తోలి రెండు టెస్టులకు ఎంపికైన భారత్ జట్టు ఇదే …
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత...
ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అయిదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు...
ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ డీ, కాసేపట్లో ఐపీఎల్-2020 ఫైనల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 లో చివరి పోరాటం మరికాసేపట్లో మొదలవనుంది. ఐపీఎల్ ఫైనల్లో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్...
నేడే ముంబయి, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్-1, గెలిస్తే ఆరోసారి ఫైనల్ కు వెళ్లనున్న ముంబయి
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ ప్లే ఆప్స్ దశకు చేరుకుంది. ఫ్లేఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, సన్ రైజర్స్...
భారత్ తో టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసిన న్యూజిలాండ్
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా క్రైస్ట్చర్చ్ సిటీలోని హాగ్లీ ఓవల్ మైదానంలో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం...
తొలి టెస్టులో భారత్ పై న్యూజిలాండ్ ఘనవిజయం
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో భాగంగా వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ స్టేడియంలో భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్టులో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం...
రోహిత్, రాహుల్ శతకాలు, కుల్దీప్ హ్యాట్రిక్- భారత్ ఘనవిజయం
భారత్-వెస్టిండీస్ మధ్య విశాఖలో డిసెంబర్ 18, బుధవారం నాడు జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ జట్టు 107 పరుగులతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్...
తొలి వన్డేలో భారత్ పై వెస్టిండీస్ గెలుపు
భారత్-వెస్టిండీస్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 15, ఆదివారం నాడు జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ జట్టు నిర్దేశించిన 288 పరుగుల...
మూడో టీ20లో భారత్ ఘనవిజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను భారత్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 11, బుధవారం నాడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్...
భారత్ కు షాక్, టీ20లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో బంగ్లాదేశ్ జట్టు శుభారంభం చేసింది. నవంబర్ 3, ఆదివారం నాడు జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్పై ఘన...