Home Search
రిషభ్ పంత్ - search results
If you're not happy with the results, please do another search
ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు: టెస్టులు, వన్డేలు, టీ20 లకు ఎంపికైంది వీళ్ళే…
నవంబర్ 27, 2020 నుంచి జనవరి 19, 2021 వరకు జరగబోతే ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 టెస్టులు,...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్: రోహిత్, కోహ్లీ, జడేజా, బుమ్రాకు ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్లలో ఎవరున్నారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2022–2023 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ల కింద మొత్తం 26 మంది ఆటగాళ్ల వార్షిక...
నేడు దక్షిణాఫ్రికాతో చివరి టీ20 ఆడనున్న భారత్.. కోహ్లీ, రాహుల్కు విశ్రాంతి
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్ మంగళవారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండింటిని గెలుచుకుని దక్షిణాఫ్రికాపై తొలిసారి సొంతగడ్డపై సిరీస్ దక్కించుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్లోనూ గెలిచి...
నేడే ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య కీలకమైన రెండో టీ20 మ్యాచ్, భారత్ జట్టులో మార్పులు?
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు (సెప్టెంబర్ 23, శుక్రవారం) నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.00 గంటల నుంచి ఈ టీ20...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్ : కోహ్లీ, రోహిత్, బుమ్రాకు ఏ+, సీ గ్రేడ్ కు పడిపోయిన హార్ధిక్ పాండ్యా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2021–2022 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. మార్చి 2, బుధవారం నాడు జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్ట్లపై నిర్ణయం...
ఇండియా vs వెస్టిండీస్: తొలి టీ20లో భారత్ బోణీ
టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. భారత్-వెస్టిండీస్ల మధ్య మూడు టీ20ల సిరీస్లో భాగంగా కోల్కతాలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ బోణీ కొట్టింది. లక్ష్య ఛేదనలో 6 వికెట్ల తేడాతో ఘన...
ఇండియా vs సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ హైలైట్స్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడవ రోజు ఆటలో పూర్తిగా బౌలర్లు హవా సాగింది. మహ్మద్ షమి (5/44) కెరీర్లో ఆరోసారి ఐదు వికెట్లు సాధించి సఫారీల పని...
రోహిత్ శర్మకు టీ20 పగ్గాలు, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత్ జట్టు ఇదే…
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీ20 కెప్టెన్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
టీ20 ప్రపంచ కప్-2021: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే…
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా...
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్-2021 : భారత్ పై న్యూజిలాండ్ ఘనవిజయం
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్-2021 లో భారత్ పై న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది. మొట్టమొదటి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ గెలుచుకుని న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఎంతో పోరాడినా...