Home Search
కరోనా - search results
If you're not happy with the results, please do another search
మెడిటేషన్ తో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎలా?
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ...
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు చేరిన “రెమ్డెసివర్” ఔషధం
కరోనా వైరస్ నియంత్రణకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో "రెమ్డెసివర్" ఔషధాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ‘కోవిఫర్’ పేరుతో ఈ జెనెరిక్ ఔషధం అమ్మకానికి ఇటీవలే హెటిరో...
సీబీఎస్ఈ 10,12 వ తరగతి పరీక్షలు రద్దు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10,12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా వ్యాప్తి సమయంలో పరీక్షలు...
ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇప్పట్లో లేనట్టేనా?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే అంశంపై ఏర్పడ్డ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల ప్రారంభానికి సంబంధించి ఇటీవలే ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీల...
ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పొడిగించిన కేంద్రం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఉపశమనం కలిగిస్తూ కేంద్ర...
మమతాబెనర్జీ కీలక నిర్ణయం, పశ్చిమ బెంగాల్లో జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూలై 31 వరకూ పశ్చిమ...
నాలుగు రోజుల్లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం – మంత్రి ఈటల రాజేందర్
నాలుగు రోజుల్లో గచ్చిబౌలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఐపి సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 1224 బెడ్స్ అందులో 1000...
ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై స్పష్టత నిచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల రద్దుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత నిచ్చారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం తప్ప, అసలు పరీక్షలు...
పీఎం మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం నాడు 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్...
ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019-20 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ సహా...