Home Search
టీ20 ప్రపంచకప్ - search results
If you're not happy with the results, please do another search
భారత్ vs సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్: గాయంతో దీపక్ చాహర్ దూరం, జట్టులోకి వాషింగ్టన్ సుందర్
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 6న లక్నోలో జరిగిన తోలి వన్డేలో కెప్టెన్ శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ జట్టు...
సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన, కెప్టెన్ గా శిఖర్ ధావన్
భారత్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య అక్టోబర్ 6, 9, 11వ తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరిగే ఈ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్...
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం, వన్డేలకు రిటైర్మెంట్
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు శనివారం వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో ఆదివారం న్యూజిలాండ్తో జరుగనున్న మూడో వన్డే అతనికి ఆఖరి మ్యాచ్...
ఆసియా కప్ సూపర్-4: నేడు శ్రీలంకతో భారత్ కీలక మ్యాచ్, రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిందే
ఆసియాకప్ లీగ్ దశలో అదరగొట్టిన టీమిండియా సూపర్ 4 దశలో ఒక్క ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడింది. దాయాది పాకిస్థాన్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో...
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు ప్రకటించింది. భారత్ యొక్క అంతర్జాతీయ హోమ్ సీజన్ 2022-23 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో మూడు...
నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, కోహ్లీ, సెహ్వాగ్, రైనా!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. అలాగే...
ఐపీఎల్ 2022: అలెక్స్ హేల్స్ స్థానంలో ఆరోన్ ఫించ్ ను కొనుగోలు చేసిన కోల్కతా నైట్ రైడర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఆ నేపథ్యంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటుగా బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్ మెగా వేలంలో...
భారత్-వెస్టిండీస్ T-20 సిరీస్ ప్రారంభం.. ఈడెన్గార్డెన్స్లో నేడు తొలి మ్యాచ్
కోల్ కతా లోని ఈడెన్గార్డెన్స్లో నేటినుంచి భారత్-వెస్టిండీస్ మధ్య 3 మ్యాచ్ల T-20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బుధవారం ఇక్కడి ఈడెన్గార్డెన్స్లో తొలి పోరు జరుగనుంది. అయితే, అన్ని...
24 సంవత్సరాల తర్వాత.. కామన్వెల్త్ గేమ్స్లోకి క్రికెట్
24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కామన్వెల్త్ గేమ్స్లోకి క్రికెట్ తిరిగి వచ్చింది. 2022 లో ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ క్రీడకు మళ్ళీ చోటు లభించింది. సుదీర్ఘ...
నేనెప్పుడూ కెప్టెన్ లాగానే ఆలోచిస్తాను – విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ కావడానికి కంటే ముందు ఇతర కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడినప్పుడు కూడా కెప్టెన్గా తనను తాను ఎప్పుడూ భావించేవాడినని చెప్పాడు. అనూహ్యంగా...