Home Search
%E0%B0%AA%E0%B1%81%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1 %E0%B0%85%E0%B0%9C%E0%B0%AF%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
విజయం.. అజయ్ దేనా..?
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లోకి వచ్చీ రాగానే నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ప్రజల కోసం తలనరుక్కుంటా కానీ.. తలవంచను.. వంటి భారీ డైలాగులతో రాజకీయాలను వేడెక్కించారు. కొందరు కీలక నేతలను తన...
ఖమ్మంపై పట్టు బిగిస్తున్న పువ్వాడ..
జరగబోయే ఎన్నికల సమరం.. తెలంగాణ అంతటా ఒక ఎత్తు.. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ఎత్తుగా మారింది. ఇక్కడ అందరూ దిగ్గజ నాయకులే. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్లో ని ప్రముఖులు...
టీఎస్ఆర్టీసీ సరికొత్త ‘లహరి’ ఏసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
సుదూర ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మొదటిసారిగా ఉచిత వై-ఫై సహా హైటెక్ ఫీచర్లతో కూడిన ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టింది....
తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
బీఆర్ఎస్ సభ విజయవంతంపై మంత్రి పువ్వాడ అజయ్ కు ఫోన్ లో సీఎం కేసీఆర్ అభినందనలు
ఖమ్మంలో బుధవారం జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ భారీ స్థాయిలో జరిగింది. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు హాజరుకావడంతో ఖమ్మం జిల్లా కేంద్రం పూర్తిగా గులాబీ మయంగా మారింది. ఖమ్మంలో బీఆర్ఎస్...
మార్కెట్ లోకి టీఎస్ఆర్టీసీ ‘జీవ’ వాటర్ బాటిల్స్, ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు సేవలు అందించడంతో పాటుగా కార్గో సహా ఇతర సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డ్రింకింగ్ వాటర్ బిజినెస్...
కొత్త ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అత్యాధునిక హంగులతో సరికొత్త ఆధునిక సదుపాయాల గల కొత్త సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. శనివారం మధ్యాహ్నం 50 కొత్త టీఎస్ఆర్టీసీ సూపర్...
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు.. స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు రాష్ట్రాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక చోట్ల పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో...
భద్రాచలంలో గోదావరి ఉధృతి శాంతించాలని కోరుతూ మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక పూజలు
భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తడంతో భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. గోదావరి ఉధృతి వలన పలు గ్రామాలు వరద ప్రభావంలో చిక్కుకున్నాయి. కాగా...
భద్రాచలంలో ప్రమాదకర స్థాయికి గోదావరి నీటిమట్టం, వరద సహాయక చర్యలపై సీఎస్ టెలీకాన్ఫరెన్స్
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్కుమార్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భద్రాద్రి...