Home Search
ఉద్దేశపూర్వకంగానే - search results
If you're not happy with the results, please do another search
స్థానాలు మార్చాలని చంద్రబాబుపై ఒత్తిడి
టీడీపీ ,జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా.. సీట్ల ప్రకటన అయితే వచ్చింది కానీ సీట్ల పంపకాలలో లొల్లి మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి 10...
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహా టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వీరిలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ...
గవర్నర్ తమిళిసై వ్యవహారంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న పది కీలక బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళిసైను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర...
చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం, ఘటనపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా అందరి దృష్టి దీనిపైనే నెలకొంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఒకవైపు నామినేషన్లు దాఖలు, మరోవైపు ప్రచారాన్ని ముమ్మరం...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు ముందు జమ్మూ కాశ్మీర్లో వరుస బస్సు పేలుళ్లు
జమ్మూ కాశ్మీర్లో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు ముందు కొన్ని గంటల వ్యవధిలో రెండు బస్సు పేలుళ్లు సంభవించాయి. ఉధంపూర్లో చోటుచేసుకున్న ఈ మిస్టీరియస్ జంట పేలుళ్లు ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు అధికార...
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించించిన సీబీఐ కోర్టు
ఆంధ్రప్రదేశ్ లోని అరకు నియోజకవర్గం మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్ట్ అయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి రూ.50 కోట్లకు పైగా భారీ రుణం ఎగవేత కేసులో ఎంపీతోపాటు, ఆమె భర్త...
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాలన్న కేంద్రం ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తాం – మంత్రి జగదీశ్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్తర్వులపై న్యాయ పోరాటం చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు రూ.6,756.92 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలంటూ కేంద్రం...
ఏపీ రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన లేకే ముఖ్యమంత్రి 3 రాజధానులు అంటున్నారని, చట్ట ప్రకారం మూడు రాజధానులు సాధ్యం కాదని...
ఏపీలో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీలో మాజీ మంత్రి నారాయణ పాత్రపై ఆధారాలు ఉన్నాయి – చిత్తూరు ఎస్పీ...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ అరెస్ట్ వ్యవహారంపై చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి స్పందించారు. దీనిపై వివరాలు తెలిపేందుకు ఆయన ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. టెన్త్ క్వశ్చన్...
పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన
పెగాసస్ స్పైవేర్ అంశంపై దేశంలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. పెగాసస్ స్పైవేర్ సాయంతో దేశంలో పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, కేంద్రమంత్రుల ఫోన్లు హ్యాకింగ్ చేసినట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో చర్చ...