Home Search
ఎయిరిండియా - search results
If you're not happy with the results, please do another search
ఎయిరిండియా ఘటనపై డీజీసీఏ సీరియస్.. రూ.30 లక్షల జరిమానా, పైలట్ లైసెన్స్ మూడు నెలలు రద్దు
ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఒక ప్రయాణికుడు మూత్రం పోసినట్లు ఆరోపణలు వచ్చిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. తన విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు గాను...
టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఇక నుంచి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లనుంది. ఎయిరిండియా ను టాటా గ్రూప్నకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. ఎయిరిండియా - స్పెషల్...
యూఎస్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు అండగా ఏపీ ఎన్ఆర్టీఎస్
యూఎస్ నుంచి డీపోర్టు అయిన విద్యార్థులకు ఏపీ ఎన్ఆర్టీఎస్ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఏపీ ఎన్ఆర్టీఎస్ సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. అమెరికా నుంచి కొంత మంది విద్యార్థులు...
రతన్ టాటాకు మరో అవార్డ్.. నెట్టింట్లో ప్రశంసల వెల్లువ
టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మరో మహా గౌరవం దక్కింది. మహారాష్ట్ర సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న అవార్డును ఈ లెజెండ్ దక్కించు కున్నారు. తమ సరికొత్త అవార్డుతో...
220 విమానాల కొనుగోలుకై బోయింగ్ తో ఎయిర్ ఇండియా డీల్, జో బైడెన్, ప్రధాని మోదీ మధ్య ఫోన్...
అమెరికన్ కంపెనీ బోయింగ్ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఎయిర్ ఇండియా ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. బోయింగ్ తో ఎయిర్ ఇండియా ఒప్పందం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్...
ఎయిర్ ఇండియా భారీ డీల్.. ఎయిర్బస్, బోయింగ్ల నుంచి 470 విమానాల కొనుగోలు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్...
భారత దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్ తన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ద్వారా వాణిజ్య విమానయాన చరిత్రలో అతిపెద్ద డీల్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 470 ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు...
ఎయిర్ ఇండియా కొత్త సీఈవో అండ్ ఎండీగా క్యాంప్బెల్ విల్సన్ నియామకం
ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా క్యాంప్బెల్ విల్సన్ నియమితులయ్యారు. ఈ మేరకు టాటా సన్స్ సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల...
టాటా గ్రూప్కు షాక్.. ఎయిర్ ఇండియా సీఈఓ పదవి నుంచి తప్పుకున్న ఇల్కర్ ఐసీ
టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాత్రను తాను చేపట్టనని టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీ మంగళవారం వెల్లడించారు. అతన్ని నియమించిన రెండు వారాలకే పదవినుంచి తప్పుకోవటం విశేషం. అయితే,...
242 మంది భారతీయులతో ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రత్యేక విమానం
242 మంది ప్రయాణికులతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం నిన్న రాత్రి ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించినట్లు రష్యా అధ్యక్షుడు...
కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని...