Home Search
ఓం బిర్లా - search results
If you're not happy with the results, please do another search
స్పీకర్ ఓం బిర్లాను కలిసిన వైసీపీ ఎంపీలు, రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను జూలై 3, శుక్రవారం నాడు వైస్సార్సీపీ ఎంపీల బృందం కలిసింది. ఈ సందర్భంగా నర్సాపురం వైస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎంపీల బృందం స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు...
కరోనాపై స్పీకర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
కరోనా మహమ్మారి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తు సవాళ్ళను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, శాసనమండలి చైర్మన్ లతో లోక్ సభ స్పీకర్ ఓం...
లోక్సభ సభ్యులకు స్పీకర్ ఓం బిర్లా హెచ్చరిక
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చ్ 2న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన ఘర్షణల పై చర్చ జరపాలని...
లోక్సభలోకి దూసుకొచ్చి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. దేశాన్ని కుదిపేస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా.. లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించారు. ఓ ఆగంతకుడు పబ్లిక్ గ్యాలరీలో నుంచి లోక్సభలోకి దూకి గందరగోళం సృష్టించాడు....
నూతన పార్లమెంట్ భారతదేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది, 140 కోట్ల మంది ఆకాంక్షలకు చిహ్నం – ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారతదేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. నూతన భవనానికి సంబంధించిన స్మారక ఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ...
నేడే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని నేడు (ఆదివారం, మే 28, 2023) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. ఈ...
నూతన పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 30, గురువారం సాయంత్రం నూతన పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వివిధ విభాగాలు కొనసాగుతున్న పలు పనులను పరిశీలించారు. అలాగే భవన నిర్మాణ...
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇంట ఘనంగా ఉగాది మిలన్, హాజరైన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీలోని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అధికారిక నివాసంలో సోమవారం "ఉగాది మిలన్" కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకయ్య నాయుడు నిర్వహించిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర (ఉగాది) వేడుకలకు ప్రధాన మంత్రి...
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ముందుగా రాష్ట్రపతి ముర్ము, ఆ తర్వాత ప్రధాని మోదీలు బాపూజీ...
పార్లమెంటులో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చండి.. రాజ్యసభ ఛైర్మన్, లోక్సభ స్పీకర్లకు ఎంపీల విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్ర...