Home Search
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ - search results
If you're not happy with the results, please do another search
ఉగాది పర్వదినం సందర్భంగా అందరికి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్వాగతం
హైదరాబాద్ నగరశివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలోని సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో రేపు (మార్చి 22, బుధవారం) ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ...
సమతా కుంభ్-2023: స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్ద నేడే విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (ఫిబ్రవరి...
అంగరంగ వైభవంగా ముగిసిన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు, హైలైట్స్ ఇవే…
ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2న ప్రారంభమైన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సమతా కుంభ్-2023 అనేది సమతా మూర్తి/స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క మొదటి...
సమతా కుంభ్-2023: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి కార్యక్రమాల షెడ్యూల్ ఇదే…
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2 నుంచి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా...
ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది, ఢిల్లీకి తిరుగుపయనం
తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకున్న...
ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే శక్తి ఇంజనీర్లకు ఉంది, నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రపతి ప్రసంగం
తెలంగాణలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటన కొనసాగుతుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26న సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న ఆమె వరుసగా పలు కార్యక్రమాల్లో...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నేటి నుంచి డిసెంబర్ 30 వరకు పూర్తి...
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదిలో భాగంగా నేటి నుంచి (డిసెంబర్ 26, సోమవారం) నుండి డిసెంబర్ 30వ తేది వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో...