Home Search
COVID-19 - search results
If you're not happy with the results, please do another search
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్
నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారిన పడ్డారు. గత మూడు రోజులుగా దగ్గుతో బాధపడుతున్న ఆమెకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో...
భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ కు ఆమోదం, 18+ వారికి అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి
దేశంలో కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ (బీబీవి154) ను 18...
ఇంగ్లండ్తో కీలక టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా
ఇంగ్లండ్తో కీలక టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో శనివారం రోహిత్ శర్మకు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించగా,...
ఐపీఎల్: రేపు ఢిల్లీ vs పంజాబ్ మ్యాచ్, కరోనాతో మారిన వేదిక.. పూణె నుండి ముంబైకి తరలింపు
ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో COVID-19 కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లో ఐదు కేసులు నమోదయ్యాయి. తాజా సమాచారం మేరకు పరీక్షలో పాజిటివ్ వచ్చిన తర్వాత మిచెల్ మార్ష్ ఆసుపత్రిలో...
దేశంలో 12-18 ఏళ్లలోపు వారికి అత్యవసర వినియోగానికి.. ‘నొవావ్యాక్స్’ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చిన డీసీజీఐ
బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్ మంగళవారం భారతదేశంలో 12-18 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న వారి కోసం COVID-19 వ్యాక్సిన్ యొక్క మొదటి అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్...
చైనాలో కరోనా విజృంభణ.. లాక్ డౌన్ దిశగా పలు నగరాలు
చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. రెండేళ్ల క్రితం కరోనా మొదలైనప్పుడు ఉన్న పరిస్థితులు అక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి. దేశంలో రెండేళ్లలో అత్యధిక రోజువారీ కరోనావైరస్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. చైనా నిన్న...
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం – ప్రియాంక గాంధీ
త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని,...
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో వరుసగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి...
దేశంలో 50% కంటే ఎక్కువమంది 15-18 ఏళ్ల యువకులకు మొదటి డోసు వ్యాక్సిన్, పీఎం మోదీ ప్రశంసలు
దేశంలో జనవరి 3వ తేదీ నుంచి 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు/టీనేజర్లకు కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. 15-18 సంవత్సరాల వయసు వారికీ హైదరాబాద్...
నారా లోకేష్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కి కరోనా పాజిటివ్గా...