దసరా నాటికీ రైతువేదికల నిర్మాణం పూర్తి చేయాలి – సీఎం కేసీఆర్
రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూలై 11, శనివారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుబంధు సాయం...
జూలై 15 న ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించే...
ఏపీలో కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఈ విధంగా చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 11, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27235 కి చేరుకుంది. అలాగే జూలై 11 నాటికి రాష్ట్రంలో 11,36,...
“సాగిపో సేవలో… ఆగిపోకుండా”
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
ఏపీలో 27 వేలు దాటిన కరోనా కేసులు, 309 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా ప్రభావం పెరుగుతుంది. జూలై 11, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27235 కు చేరింది. మొత్తం కేసుల్లో 24422 రాష్ట్రంలో...
ఒక్కరోజులోనే 70 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19 విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 10, శుక్రవారం నాడు ఒక్కరోజే అమెరికాలో 71, 787 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద సంఖ్యలో అమెరికాలో కేసులు...
తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 11, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 33,402 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఆశ్చర్యకరమైన టాప్-10 వింత ఆచారాలు ఏంటో తెలుసుకోండి
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
తెలంగాణలో 32 వేలు దాటిన కరోనా కేసులు, 339 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 10, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల...
దేశంలో రికవరీ రేటు 62.78 శాతం, కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,15,385
కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు తగిన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కు చికిత్స పొందుతున్నవారికంటే కోలుకున్న వారి సంఖ్య...
ఏపీలో భారీగా కరోనా కేసులు: 24 గంటల్లో 1813 కేసులు, 17 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1813 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1775 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు...
దేశంలోని కరోనా పరిస్థితులపై పీఎం మోదీ సమీక్షా సమావేశం, కీలక ఆదేశాలు
దేశంలోని కోవిడ్-19 పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 11, శనివారం నాడు సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష...
పార్టీ లోక్సభ ఎంపీలతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా పరిస్థితులపై చర్చ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ జూలై 11, శనివారం నాడు పార్టీ లోక్సభ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజకీయ పరిణామాలు,...
కోవిడ్ కేర్ సెంటర్లకు జిల్లాకు రూ.కోటి కేటాయింపు, 76 సెంటర్లలో 45,240 బెడ్లు సిద్ధం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకి కోటి రూపాయలు కేటాయించింది. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, కోవిడ్...
రూ.426 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, మరో ఫ్లైఓవర్ కు శంకు...
హైదరాబాద్ నగరంలో రూ.426 కోట్లతో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్, మరో ఫ్లైఓవర్ కు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు...
తెలంగాణ: కరోనా బాధితులకు, అనుమానితులకు కీలక సమాచారం
తెలంగాణ రాష్ట్రంలో జూలై 10, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 32,224 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ...
ఏపీ ఆర్టీసీ ఎండీ బదిలీ, కృష్ణ బాబుకు అదనపు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ను జూలై 10, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఏపీఎస్పీ...
ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఫెయిలైన వారికి ‘కంపార్టుమెంటల్’ పాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవలే ప్రకటించిన సంగతి...
తెలంగాణలో ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాపై పలువురు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జూలై 10, శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్కు...
భారత్ లో 8 లక్షలు దాటిన కరోనా కేసులు, 22 వేలకు పైగా మరణాలు
దేశంలో రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 22,123 కు చేరుకుంది. జూలై 11, శనివారం ఉదయానికి...





















































