Home Search
నారా లోకేష్ - search results
If you're not happy with the results, please do another search
షర్మిల కొడుకు పెళ్లికి జగన్ హాజరవుతారా..?
వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఓ ఇంటివాడుకాబోతున్నాడు. తన ప్రియురాలు అట్లూరి ప్రియను రాజారెడ్డి ఫిబ్రవరి 17న పెళ్లి చేసుకోబోతున్నాడు. జనవరి 18న...
నాని వైసీపీలో చేరుతారా..? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా..?
ముందు నుంచి వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలకు కూడా...
కేశినేని నానికి టికెట్ నిరాకరించిన టీడీపీ హైకమాండ్
అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంఛార్జ్ల మార్పు అంశం రాష్ట్రవ్యాప్తంగా కాక రేపుతోంది. 35 అసెంబ్లీ స్థానాలకు.. 3 పార్లమెంట్ స్థానాలకు...
కాంగ్రెస్లో షర్మిల చేరికపై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు
చివరికి అనుకున్నదే జరిగింది. వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్సార్టీపీని విలీనం చేసి కాంగ్రెస్...
ఏపీలో ఊపందుకుంటోన్న సినిమా రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇప్పుడు సినిమాల కేంద్రంగా తిరుగుతున్నాయి. వైసీపీకి అనుకూలంగా గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ..తాజాగా వ్యూహం సినిమా తీసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్...
జయహో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ తెలుగు దేశం పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవంతంగా యువుగళం పేరుతో పాదయాత్రను...
మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ని: పవన్ కళ్యాణ్
2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదో ఆశించి టీడీపీకి మద్ధతు ఇవ్వలేదని.. ఆంధ్రా ప్రజల భవిష్యత్తుకోసమే టీడీపీకి మద్ధతు ఇచ్చామని పవన్ కళ్యాణ్ స్పష్టం...
ఏపీలో చెత్త ప్రభుత్వం ఉంది: బాలకృష్ణ
సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర్గ స్వర్గమా..? తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని వెల్లడించారు. సైకో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని...
జనసేనాని పవన్ కళ్యాణ్కు తీవ్ర జ్వరం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి తీవ్ర జ్వరంతో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నారు. ఈక్రమంలో యువగళం ముగింపు సభకు పవన్ హాజరవుతారా? లేదా? అనే...
భోగాపురం సభలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్?
వైసీపీ సర్కార్ను ఎలాగైనా గద్దె దించాలని టీడీపీ, జనసేన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలపై ఫోకస్ చేసిన టీడీపీ, జనసేన.. ఎన్నికలవేళ అనుసరించాల్సి వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి....