Home Search
బాలకృష్ణ - search results
If you're not happy with the results, please do another search
నవంబర్ 25న జనసేన పిఏసి సమావేశం
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నవంబర్ 25, సోమవారం నాడు ఏర్పాటు చేసినట్టు కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు...
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నూతన సభ్యులు నియామకం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 6, బుధవారం నాడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని మరింతగా విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కొత్త సభ్యులను పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తీసుకుంటున్నట్టుగా...
కీలక పథకాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అక్టోబర్ 30, బుధవారం నాడు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సాగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి...
రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
మల్కాజ్ గిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్ధతుగా ప్రగతి భవన్ ముట్టడికి...
అక్టోబర్ 18న హుజూర్నగర్ లో ప్రచారం చేయనున్న సీఎం కేసీఆర్?
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 19 సాయంత్రానికే ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ ఉప ఎన్నికలను తెరాస, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో...
బుధవారం నాడు కోడెల అంత్యక్రియలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో నిర్వహించనున్నారు. సోమవారం నాడు కోడెల భౌతికకాయాన్ని టీడీపీ...
తెలంగాణ, ఏపీలలో ఏకగ్రీవంగా ఎన్నికైనా ఎమ్మెల్సీలు
మాజీ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఆయన ఒక్కరు మాత్రమే బరిలో ఉండడంతో ఆగస్టు 19న ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. శాసనసభ కార్యదర్శి...
టిడిపి పై దాడులు ఆపి,అభివృద్ధి పై దృష్టి పెట్టండి
టిడిపి అధ్యక్షుడు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించి, వైసీపీ నేతల దాడుల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. తాడిపత్రి మండలంలోని వీరాపురం గ్రామానికి చెందిన చింతా...
భారీబడ్జెట్ తో 3D లో రామాయణం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన మరియు నమిత్ మల్హోత్రా అనే నిర్మాతలతో కలిసి ఇప్పుడు భారీబడ్జెట్ తో 3D లో రామాయణం సినిమా నిర్మాణానికి స్వీకారం చుట్టారు. గతంలో కూడ...