Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ బయలుదేరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్టోబర్ 15, సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె...
ప్రవాస భారతీయుడికి నోబెల్ పురస్కారం
అక్టోబర్ 14, సోమవారం నాడు నోబెల్ కమిటీ అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రవాస భారతీయుడు, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీని నోబెల్ పురస్కారం వరించింది. మరో ఇద్దరు ఆర్ధికవేత్తలైన ఎస్తర్...
చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొద్దిసేపటి క్రితమే చెన్నై చేరుకున్నారు. చెన్నై విమాశ్రయంలో ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి ఘన స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా, పలు...
తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడమే లక్ష్యంగా తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక...
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, అక్టోబర్ 10 గురువారం నాడు తనపై దాఖలు చేసిన పరువునష్టం కేసులో సూరత్ లోని మేజిస్ట్రియల్ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. కొన్ని...
అక్టోబర్ 11,12 తేదీల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్ పర్యటన
భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 11, 12 తేదీల్లో తమిళనాడు లోని కాంచీపురం జిల్లా మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జిన్పింగ్ లు సమావేశం కానున్నారు....
ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్టోబర్ 3, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసారు. అనంతరం జస్టిస్...
అక్టోబర్ 5న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నారు. అంతే కాకుండా అక్టోబర్...
గాంధీ సంకల్ప్ యాత్ర ప్రారంభించిన కిషన్ రెడ్డి
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలుచోట్ల బీజేపీ నాయకులు గాంధీ సంకల్ప్ యాత్రను నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో...